గోదావరిఖని: జీవో 333 ప్రకారం వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ గోదావరిఖనిలో ప్రభుత్వ ప్రాంతీ ఆస్పత్రి పారిశుద్ధ్య కార్మికులు ఆదివారం నుంచి సమ్మెలోకి పునుకున్నారు.పది రోజులుగా దశలవారీగా …
కరీంనగర్: వెల్గటూరు మండలం రాజారాంపల్లి వద్ద నెలల నిండని శిశువు మృతదేహం లభ్యమైంది.రాజారంపల్లిలోని పెట్రోలు బంకు పక్కన శిశువు మృతదేహాన్ని చూసిన లారీ డ్రైవర్లు స్థానికులకు సమాచారం …
కరీంనగర్: గోదావరిఖని మండలంలో పోలీసు ఎన్కౌంటర్లో ఓ రౌడీషీటర్ మృతి చెందాడు.ఈ ఘటన గోదావరిఖనిలో ఈ రోజు తెల్లవారుజామున చోటుచేసుకుంది. పట్టణంలోని పవర్హౌస్ కాలనీకి చెందిన రౌడీషీటర్ …
హైదరాబాద్:రాజధానికి సమీపంలోని మల్కాపూర్లో చేనేత జౌళి పార్కులో పరిస్ధితుల పరిశీలనకు పరిశ్రమలశాఖ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.ఈ పార్కు అభివృద్ధికి నోచుకోవడం లేదని,నిర్లక్ష్యం వల్ల యూనిట్లు మూతపడుతున్నా …
ఖమ్మం:వరరామచంద్రపురం మండలంలో విద్యా వలంటీర్ల నియామకాలకుగానూ దరఖాస్తు చేసుకున్నవారికి ముఖాముఖీ నిర్వహిస్తున్నాట్టు ఎంఈవో నీలీబాలరాజు శనివారం చెప్పారు. వారంతా సోమవారం ఎంఈవో కార్యాలయానికి హాజరు కావాలని తెలిపారు.
ఖమ్మం:ప్రజాసమస్యలపై పోరాడుతున్న ఉద్యమపార్టీల నేతలకు ఏసీబీ నోటీసులు జారీ చేయడం సమంజసం కాదని సీపీఐ(ఎంఎల్) న్యూడెమొక్రసి జిల్లా కార్యదర్శి పోతురంగారావు చెప్పారు.జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రజా …
ఖమ్మం:భద్రాచలం మండల పరిధీలోని ప్రభుత్వ పాఠశాలలో ఖాళీ పోస్టుల్లో విద్యా వలంటీర్లను నియమిస్తున్నట్టు ఎంఈవో మాధవరావు చెప్పారు.నేడు జరిగే దరఖాస్తు పరిశీలనకు అభ్యర్థులు తమ ఒరిజినల్ ధ్రువీకరణ …
గుంటూరు: వెల్దుర్తి మండలంలోని మందాదిలో ఈ రోజు డబ్బు పంచుతున్న వైకాపాకి చెందిన నలుగురిని అదుపులోకి పోలిసులు తీసుకుని వారి నుండి 50 వేల రూపాయాలను స్వాదిన& …