Main
అంతక్రియలకు ఆర్థిక సహాయం
కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు మారుతి కిరణ్ దోమ పిబ్రవరి 7(జనం సాక్షి) దోమ మండల పరిధిలోని మోత్కూరు గ్రామంలో నిన్న సాయంత్రంమడుగు రామయ్య మరణించడం జరిగింది ఇది తెలుసుకున్న కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు మారుతి కిరణ్ బూనేటి అందుబాటులో లేకపోవడంతో అంతక్రియలకు 5000 సాయం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సర్పంచ్ కేశవులు … వివరాలు
విద్యారంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేసిన బడ్జెట్, తెలంగాణకు తీవ్ర అన్యాయం ఎస్ ఎఫ్ ఐ జిల్లా ఉపాధ్యక్షుడు రమావత్ లక్ష్మణ్ నాయక్.
కొండమల్లేపల్లి ఫిబ్రవరి 2 (జనంసాక్షి) న్యూస్ : పార్లమెంట్ లో ప్రవేశ పెట్టిన 2023 బడ్జెట్లో ఇటీవలి కాలంలో లేవనెత్తిన దాదాపు అన్ని విద్యారంగ అవసరాలను మరియు దేశ విద్యార్ధుల, సంస్థల డిమాండ్లను విస్మరించిందని ఎస్.ఎఫ్.ఐ జిల్లా ఉపాధ్యక్షుడు రామావత్ లక్ష్మణ్ నాయక్. ఆవేదన వ్యక్తం చేస్తుంది. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వ విద్యారంగానికి ఈ బడ్జెట్లో … వివరాలు
*రవాణా రంగంలో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి*
మునగాల, జనవరి 03(జనంసాక్షి): రవాణా రంగంలో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు సోంపొంగు రాధాకృష్ణ, సీఐటీయు జిల్లా కమిటీ సభ్యులు బచ్చలకూర స్వరాజ్యం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం మునగాల మండల కేంద్రంలో (ఏఐఆర్టి డబ్ల్యూఎఫ్) తెలంగాణ పబ్లిక్ అండ్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్సీ సిఐటియు అనుబంధ సంఘం … వివరాలు
వడపర్తి గ్రామపంచాయతీ అభివృద్ధి పథంలో ముందంజ.
భువనగిరి మండలం వడపర్తి గ్రామ పంచాయతీ అభివృద్ధికి సర్పంచ్ ఎలిమినేటి కృష్ణారెడ్డి తనవంతుగా గొప్ప సహకారం అందించినందుకు గాను హెచ్ డి యఫ్ సి బ్యాంక్ బ్రాంచ్ భువనగిరి వారు కృష్ణారెడ్డిని హృదయపూర్వకంగా అభినందించిన బ్రాంచ్ మేనేజర్ భాను శాలువాలతో ఘనంగా సన్మానించి ప్రశంసా పత్రం ఇవ్వడం జరిగింది. బ్యాంకు మేనేజర్ మాట్లాడుతూ వడపర్తి … వివరాలు
ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన బి ఆర్ యస్ పార్టీ నాయకుల పై చర్యలు తీసుకోవాలి.
జనం సాక్షి, డిసెంబర్ 23,భువనగిరి (ఆర్.సీ); యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో రైతులపై సవీతి ప్రేమతో రాజకీయంగా లబ్ధి పొందడం కోసం బి ఆర్ యస్ పార్టీ బాబు జగ్జీవన్ రామ్ చౌరస్తాలో వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారి పైన నడిరోడ్డు పైన టెంట్లు వేసి రైతులకు విద్యార్థులకు రోగులకు వాహనదారులకు తీవ్ర ఇబ్బందుల … వివరాలు
కార్యకర్తలకు అండగా బీఆర్ఎస్
సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ):బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటుందని సూర్యాపేట మున్సిపాలిటీ 17వ వార్డ్ కౌన్సిలర్ చింతలపాటి భరత్ అన్నారు.17వ వార్డు చింతలచెరువుకు చెందిన ఏర్పుల మల్లిఖార్జున్ ఇటీవల మృతి చెందారు.ఆయన బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వంను కలిగి ఉండటంతో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి చొరవతో తెలంగాణ భవన్ … వివరాలు
మిర్యాలగూడలో క్లియో స్పోర్ట్స్ క్రికెట్ స్టేడియం
ప్రారంభించిన ఎమ్మెల్యే భాస్కర్ రావు హాజరైన మున్సిపల్ చైర్మన్ భార్గవ్, ఫ్లోర్ లీడర్ బిఎల్ఆర్ మిర్యాలగూడ, జనం సాక్షి. మిర్యాలగూడ పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ లో క్లియో స్పోర్ట్స్ అరేనాలో క్రికెట్ స్టేడియంను ఆదివారం మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ తో కలిసి మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు ప్రారంభించారు. ఎమ్మెల్యే భాస్కరరావు మాట్లాడుతూ … వివరాలు
గుడిబండలో దళిత బంధు పథకం కింద ఏర్పాటు చేసుకున్న ఎస్ఆర్ఎం స్పోర్ట్స్ జిమ్ ప్రారంభించిన ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకం ప్రవేశపెట్టి దళితుల ఆత్మగౌరవాన్ని పెంచారని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. ఆదివారం కోదాడ మండల పరిధిలోని గుడిబండ లో దళిత బంధు పథకం కింద లబ్ధిదారుడు ఏర్పాటు చేసుకున్న ఎస్ఆర్ఎం స్పోర్ట్స్ ఫిట్నెస్ సెంటర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన … వివరాలు
సివిల్ సప్లైస్ హమాలి కార్మికుల పట్ల నిర్లక్షం ఎందుకు
ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి జిల్లా వ్యాప్తంగా మూడవ రోజు సమ్మె*l అర్ధనగ్న ప్రదర్శన నిలిచిపోయిన బియ్యం రవాణా నల్గొండ బ్యూరో, జనం సాక్షి. సివిల్ సప్లై హమాలి కార్మికులకు ఇచ్చిన హామీ ప్రకారం పెరిగిన రేట్ల ఒప్పంద జీవోను వెంటనే విడుదల చేయాలని ఏఐటీయూసీ సివిల్ సప్లై హామాలిస్ యూనియన్ జిల్లా … వివరాలు
కళాశాల సమయానికి బస్సులు నడాపాలని యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాస్తారోకో
మోత్కూరు డిసెంబర్ జనంసాక్షి : మోత్కూర్ మున్సిపాలిటీ కేంద్రం అంబేద్కర్ చౌరస్తాలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మోత్కుర్ లో చదువు కోసం వచ్చే విధ్యార్ధులకు సమాయనికి బస్సులు నడపాలని రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ జిల్లా నాయకులు మందుల సురేష్ మాట్లాడుతూ మోత్కూర్ మండల కేంద్రానికి … వివరాలు