నిజామాబాద్

గర్భిణులకు అమ్మ ఒడిపై ప్రచారం

నిజామాబాద్‌,మే19(జ‌నం సాక్షి):  ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న అమ్మ ఒడి కార్యక్రమాన్ని విజయవంతానికి అధికారులంతా కృషి చేసి, జిల్లాకు పేరుతేవాలని వైద్యాధికారులు అన్నారు.  గ్రావిూణ ప్రాంతాల్లోని పేదలకు …

జాతీయ పార్టీలపై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లింది

– ఆపార్టీలకు పూర్తి మెజార్టీ ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా లేరు – రైతుబంధుతో దేశం మొత్తం తెలంగాణవైపు చూస్తుంది – రైతులకు అన్నివిధాల కేసీఆర్‌ అండగా నిలుస్తున్నారు …

ఉత్సాహాన్ని నింపుతున్న జవహర్‌ బాలభవన్‌  

చిన్నారులకు ప్రత్యేక శిక్షణ నిజమాబాద్‌,మే18(జ‌నం సాక్షి ): జిల్లా కేంద్రంలో ఉన్న జవహార్‌ బాల భవన్‌ శిక్షణ చిన్నారులకు  కొత్త  ఉత్పాహాన్ని ఇస్తోంది. 40ఏళ్ల నుంచి జిల్లా …

పెట్టుబడి సాయం వ్యవసాయానికే ఉపయోగించాలి: ఆర్డీవో

నిజామాబాద్‌,మే17(జ‌నం సాక్షి ): రైతుబంధు పథకం కింద ప్రభుత్వం అందిస్తున్న పెట్టుబడి సాయంతో రైతులు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసుకోవాలని నిజమాబాద్‌ ఆర్డీవో వినోద్‌కుమార్‌ సూచించారు. బాల్కొండలో …

ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దాం

– ప్రభుత్వం, ప్రైవేట్‌ ఆసుపత్రులు కలిసి పనిచేస్తే అద్భుత ఫలితాలు – కంటిపరీక్షల కార్యక్రమంపై ప్రజల అవగాహన కల్పించాలి – వైద్యుల సమావేశంలో ఎంపీ కవిత నిజామాబాద్‌, …

సన్న ధాన్యం కొనుగోళ్లపై తగ్గిన ఆసక్తి

నిజామాబాద్‌,మే16(జ‌నం సాక్షి): ఈ యేడు నిజాంసాగర్‌ ఆయకట్టు కింద అధిక భాగం గంగాకావేరి సన్నరకం వరి సాగైంది. సన్న ధాన్యం కొనుగోలుకు స్థానిక మిల్లర్లు ఆసక్తి చూపడం …

రైతుబంధు దేశానికే ఆదర్శం

గతంలో ఎవరు కూడా ఇలాంటి ఆలోచన చేయలేదు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎంపి కవిత నిజామాబాద్‌,మే15(జ‌నం సాక్షి): రైతుబందు పథకంతో తెలంగాణ కొత్త చరిత్రను లిఖించిందని నిజామాబాద్‌ఎంపీ …

అమెరికాలో కామారెడ్డి వాసి మృతి

సొంతూరు ఆరెపల్లిలో విషాదం కామారెడ్డి,మే14(జ‌నం సాక్షి): కామారెడ్డి జిల్లా వాసి ఒకరు  అమెరికాలో మృతి చెందాడు. మాచారెడ్డి మండలం ఆరెపల్లికి చెందిన వెలమ వెంకట్రామిరెడ్డి(40) డల్లాస్‌లో గ్లోబల్‌ …

పసుపు రైతు కుదేలు

నిజామాబాద్‌,మే14(జ‌నం సాక్షి):పసుపు పంట కొనుగోళ్లకు రాష్ట్రంలోనే నిజామాబాద్‌ యార్డే ప్రధాన మార్కెట్‌ కేంద్రం కావడంతో ఈ యేడు పంట భారీగా తరలివస్తోంది.  జిల్లాతోపాటు నిర్మల్‌, జగిత్యాల జిల్లాల …

సత్ఫలితం ఇచ్చిన ప్రణాళిక

           చివరి భూములకు కూడా నీరందండంతో దండిగా పంటలు నిజామాబాద్‌,మే14(జ‌నం సాక్షి):  ఇటీవల  నిజాంసాగర్‌ ప్రాజెక్టు కింద ప్రభుత్వం అనుసరించిన విధానం …