వార్తలు
జగన్ నాయకత్వన్ని ప్రజలు కోరుకుంటున్నారు:షర్మిల
వైకాపా గెలుపుతో ప్రజలు జగన్ నాయకత్వన్ని కోరుకుంటున్నారని పార్టీ గెలుపు కోసం పనిచేసిన నాయకులందరికి పేరే పేరున ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
పరకాల 17వ రౌండ్లో కొండా ముందంజ
వరంగల్: పరకాల అసెంబ్లి స్థానంలో 17వ రౌండుకి వచ్చేసరికి వైకాపా అభ్యర్థి కొండా సురేఖ 151ఓట్లతో ముందంజలో కొనసాగుతున్నారు.
పరకాలలో మళ్ళీ ముందంజలో టిఆర్ఎస్
వరంగల్: పరకాలలో 17వ రౌండులో ఆధిక్యంలో కొనసాగిన కొండా సురేఖ ఇప్పుడు మళ్ళీ టిఆర్ఎస్ పుంజుకుంది 283 ఓట్ల ఆధిక్యంలో బిక్షపతి కొనసాగుతున్నారు.
పరకాలలో 16రౌండ్లు పూర్తి
పరకాల: పరకాలలో టిఆర్ఎస్ అభ్యర్థి బిక్షపతి 267 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. వైకాపా అభ్యర్థి కొండా సురేఖ గట్టి పోటినిస్తున్నారు.
అవినీతి అబ్బద్దపు ప్రచారమే మా కోంప ముంచింది:తలసాని
హైదరాబాద్: జగన్పై అవినీతి అబద్దపు ప్రచారంవల్లే మేం ఓడిపొయామని ఈ అవినీతి ప్రచారమే మా కొంప ముంచిదని టిడిపి సీనియర్ నేత తలసాని శ్రీనివాస్ అన్నారు.
అనంతపురంలో కాంగ్రెస్ డిపాజిట్ గల్లంతు
అనంతపురం: అనంతపురం అసెంబ్లి స్థానంలో వైకాపా అభ్యర్థికి గట్టిపోటి ఇవ్వాలని అనుకున్న కాంగ్రెస్ డిపాజిట్ గల్లంతయింది.
తాజావార్తలు
- భారత్ ఆర్థిక వ్యవస్థ కూల్చేస్తాం
- ఒక్క ఏడాదిలో రూ.22,845 కోట్లు కాజేశారు
- పహల్గాంపై అట్టుడికిన పార్లమెంట్
- పెద్దధన్వాడ ఘటనపై 28న ఎన్హెచ్ఆర్సీ బహిరంగ విచారణ
- ఆ 12 మంది నిర్దోషులే..
- గ్రీన్కార్డులకూ ఎసరు..
- బంగ్లాదేశ్లో ఘోర విషాదం
- ఆపరేషన్ సిందూర్తో ప్రపంచం చూపు మనవైపు..
- కేరళ మాజీ సీఎం అచ్యుతానందన్ కన్నుమూత
- ఐదు భారత యుద్ధ విమానాలు కూలిపోయాయి
- మరిన్ని వార్తలు