ముఖ్యాంశాలు

బండి భగీరథ్‌పై అదనపు సెక్షన్లు

మరింత పకడ్బందీగా కేసు విచారణ హైదరాబాద్(జనంసాక్షి): పోక్సో కేసులో అరెస్టయిన బండి భగీరథ్‌పై పోలీసులు మరో సెక్షన్ అదనంగా చేర్చారు. బీఎనఎస్ 64(2)(ఓ) సెక్షన్‌ను నమోదు చేశారు. …

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణలు చేపట్టండి

` వారానికి రెండు రోజులు ఈ పద్ధతిని అనుసరించండి ` అన్ని రాష్టాల హైకోర్టులకు సీజేఐ సూచనలు న్యూఢిల్లీ(జనంసాక్షి):అన్ని రాష్టాల హైకోర్టు సీజేలకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమÖర్తి …

కేబీఆర్ పార్కు పరిధిలో చెట్లను నరకొద్దు ` సుప్రీం కోర్టు

హైదరాబాద్(జనంసాక్షి): నగరంలోని కేబీఆర్ పార్కు వద్ద ఫ్లైఓవర్ నిర్మాణంపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో తదుపరి విచారణ వరకు చెట్లను కొట్టేయొద్దని సర్వోన్నత న్యాయస్థానం …

ఇంధనం, ఆవిష్కరణలు, సాంకేతికతలలో సహకారం

` మరింత పటిష్టంగా భారత్`నార్వే బంధం ` ఇరు దేశాల మధ్య గ్రీన్ స్టాటజిక్ పార్ట్‌నర్‌షిప్ ఏర్పాటు ` ఆ దేశ పర్యటనలో ప్రధాని మోడీ కీలక …

కేరళంలో కొలువుదీరిన యÖడీఎఫ్ సర్కారు

` ముఖ్యమంత్రిగా సతీశన్ ప్రమాణం ` ఆయనతోపాటు మరో 19 మంది మంత్రులు కూడా.. ` కార్యక్రమానికి హాజరైన రాహుల్, ప్రియాంక, ఖర్గే, రేవంత్ రెడ్డి తిరువనంతపురం(జనంసాక్షి):కేరళ …

ముందుంది మండేకాలం

` తెలంగాణకు హీట్‌వేవ్ అలర్ట్ ` రానున్న 5 రోజులు నిప్పుల కొలిమిలా రాష్ట్రం ` అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయన్న ఐఎండీ ` అధిక ఎండలతో పాటు, …

తెలంగాణలో ఎప్‌సెట్ ఫలితాలు

` విడుదల చేసిన ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు ` ఇంజినీరింగ్‌లో 1,44,704, అగ్రికల్చర్`ఫార్మసీలో 84,954 మంది పరీక్ష రాసిన విద్యార్థులు హైదరాబాద్(జనంసాక్షి):తెలంగాణలో ఎప్‌సెట్ ఫలితాలు విడుదల అయ్యాయి. …

ఎబోలా డేంజర్‌బెల్స్

` కాంగోలో విస్తృతంగా వ్యాపించిన వైరస్ ` 88మంది ప్రాణాలు కోల్పోగా మరో 300మంది సోకిన మహమ్మారి ` హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన డబ్ల్యూహెచ్‌వో ` పొరుగు …

మరోసారి ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక

` క్లిష్ట పరిస్థితులు తప్పవు.. ` ‘తుపాను వచ్చే ముందు ప్రశాంతంగానే ఉంటుంది ` ఏఐ ఫొటోతో ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్ ` టెహ్రాన్ త్వరగా ఒక …

నేడు కొలువుదీరనున్న సతీశన్ సర్కారు

` నేడు కొలువుదీరనున్న యÖడీఎఫ్ ప్రభుత్వం ` ప్రమాణ స్వీకారానికి ముందే మంత్రివర్గం ఖరారు ` కార్యక్రమానికి హాజరుకానున్న ఖర్గే, రాహుల్, ప్రియాంక, ఇతర సీనియర్ నేతలు …

తాజావార్తలు