ముఖ్యాంశాలు

ఢిల్లీలో మాజీ సీఎం నిరసన..

వైసీపీ అధినేతకు ఇండియా కూటమిలోని పలు పార్టీల మద్దతు 2024 అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే నెలరోజుల్లోనే అనేక …

31 వరకు అసెంబ్లీ

` 25వ తేదీన బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న భట్టి ` బీఏసీ సమావేశంలో సమావేశాల ఎజెండా ఖరారు హైదరాబాద్‌(జనంసాక్షి): ఈ నెల 31వ తేదీ వరకు తెలంగాణ అసెంబ్లీ …

ప్రారంభమైన తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు

` ఎమ్మెల్యే లాస్యనందితకు అసెంబ్లీ నివాళి ` సభలో సంతాప సీఎం రేవంత్‌ సంతాప తీర్మానం ` సాయన్న ఆశయాలను ముందుకు తీసుకు వెళతామని ప్రకటన ` …

ఒక్క కేటాయింపూ లేకపోవడం దారుణం

` బడ్జెట్‌లో తెలంగాణకు తీవ్ర అన్యాయం ` ఇద్దరు కేంద్రమంత్రులు ఉన్నా మిగిలింది సున్నా:కెటిఆర్‌ హైదరాబాద్‌(జనంసాక్షి): తెలుగు కోడలు నిర్మలా సీతారామన్‌ తెలంగాణ రాష్టాన్రికి తీరని అన్యాయం …

బడ్జెట్‌లో తెలంగాణను నిషేధించారు

` ఎన్డీయే అంటే నితీశ్‌,నాయుడు అలయన్స్‌ ` ఎన్డీయేకు రేవంత్‌ కొత్త జోస్యం ` తెలంగాణపై వివక్షపై అసెంబ్లీలో తీర్మానం చేస్తాం ` పలుమార్లు ప్రధానికి కలిసి …

ఏపీ,బీహార్‌కు బడ్జెట్‌లో పెద్దపీట

` కొన్ని మెరుపులు..మరికొన్ని విరుపులు.. ` కొన్ని ఆశలు..మరికొన్ని ఆకాంక్షలు ` 9 ప్రాధాన్య అంశాల ఆధారంగా బడ్జెట్‌ ` వ్యవసారంగానికి పెద్దపీట వేస్తూ నిర్ణయం ` …

రఘునాథపాలెం నూతనంగాసీఐగా ఉస్మాన్ఘరీఫ్, ఎస్ఐ,ఎండి మౌలానా, నియమితులయ్యారు

రఘునాథపాలెం జూలై 23(జనం సాక్షి)మండలంసీఐ(ఎస్ హెచ్ ఓ)గా ఎండి.ఉస్మాన్ఘరీఫ్ బాధ్యతలు స్వీకరించారు. వరంగల్ కమిషనరేట్ పరిధిలో బాధ్యతలు స్పెషల్ బ్రాంచిలో పని స్వీకరిస్తున్న సీఐ చేస్తున్న ఉస్మాన్ఘరీఫ్ …

మాల మహానాడు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చింత సతీష్ కుమార్ కు న్యాయం చేయాలని డిమాండ్

రఘునాథ పాలెం జూలై 22 ( జనం సాక్షి) ఖమ్మం జిల్లా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మానిటేరియన్ జిల్లా నాయకులు గుంతెటి వీరభద్రం మాట్లాడుతూ ఖమ్మం అర్బన్ …

సభాసమయాన్ని విపక్షాలు వృధా చేస్తున్నాయ్‌

` సమస్యలను ప్రస్తావించకుండా అడ్డుకునే యత్నాలు ` బడ్జెట్‌ సమావేశాలు సజావుగా సాగాలని ఆకాంక్ష : మోడీ న్యూఢల్లీి(జనంసాక్షి): కేంద్రంలో మూడోసారి అధికారం చేపట్టిన తరువాత ఎన్డీయే …

6.5 వృద్ధిరేటుగా ఆర్ధిక అంచనా

` ధరల సూచిని 2026 నాటికి 4.1 శాతానికి తగ్గించే లక్ష్యం ` ఆర్థిక సర్వేను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మల న్యూఢల్లీి(జనంసాక్షి): కేంద్ర బడ్జెట్‌ …