ముఖ్యాంశాలు

అవినీతి తిమింగలం

` కిలోల కొద్దీ వెండి, బంగారం, నగదు, లగ్జరీ కార్లు, 17 టన్నుల తేనె ` మధ్యప్రదేశ్‌ ప్రభుత్వ అధికారి జీపీ మెహ్రా అవినీతి బాగోతం భోపాల్‌(జనంసాక్షి):కోట్ల …

డీజీపీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టు నేతలు

హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి ఎదుట మావోయిస్టు కీలక నేతలు లొంగిపోయారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీజీపీ మాట్లాడారు. ‘‘కుంకటి వెంకటయ్య అలియాస్‌ …

ఆశలు ఆవిరి..

` ట్రంప్‌కి దక్కని నోబెల్‌ శాంతి బహుమతి ఓస్లో(జనంసాక్షి): అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కి భారీ షాక్‌ తగిలింది. ట్రంప్‌కు 2025 నోబెల్‌ శాంతి బహుమతి దక్కలేదు. …

మరియా కొరీనాను వరించిన నోబెల్‌ శాంతి బహుమతి

` వెనెజులాలో ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాటంతో పురస్కారం ` నోబెల్‌ శాంతి పురస్కారం ట్రంప్‌నకు అంకితమన్న విజేత స్వీడన్‌(జనంసాక్షి):ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక నోబెల్‌ శాంతి బహుమతి  …

బంజారాహిల్స్‌ వద్ద హైడ్రా భారీ ఆపరేషన్‌

` 5 ఎకరాల్లో ఆక్రమణల తొలగింపు ` భూమి విలువ రూ.750 కోట్లు ` పలుచోట్ల 7.50 ఎకరాల కబ్జాలకు విముక్తి హైదరాబాద్‌(జనంసాక్షి): హైడ్రా మరో భారీ …

రియల్‌ ఎస్టేట్‌లో రాష్ట్రం దూసుకుపోతోంది

` హైదరాబాద్‌ సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నాం ` నగరంలో అభివృద్ధి పనులకు ఏటా రూ.10వేల కోట్లు ` రాయదుర్గంలో ఎకరం 177 కోట్లు పలికింది ` బిల్డర్లు …

అసలు దోషి బీజేపీయే…

` బీసీ రిజర్వేషన్ల బిల్లుకు అడ్డుపడిరదే ఆ పార్టీయే.. ` హైకోర్టు స్టే ఇవ్వడంతో భాజపా నేతలు సంబరాలు చేసుకుంటున్నారు ` మండిపడ్డ కూనంనేని హైదరాబాద్‌(జనంసాక్షి):బీసీ రిజర్వేషన్ల …

బీసీ రిజర్వేషన్‌ నిలపివేతపై భగ్గుమన్న బీసీ సంఘాలు

` హైకోర్టు తీర్పుతో 56 శాతం బీసీ ప్రజల హక్కులకు విఘాతం ` ప్రభుత్వం స్పందించకపోతే తెలంగాణ బంద్‌ ప్రకటిస్తామని హెచ్చరిక ` ఆదరబాదరగా స్టే విధించాల్సి …

మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు..

` కర్ణాటక కీలక నిర్ణయం బెంగుళూరు(జనంసాక్షి):మహిళా ఉద్యోగుల విషయంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నెలకు ఒక రోజు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని రాష్ట్ర …

ఉచిత బస్సు పథకంతో ఆర్టీసీ నష్టాల్లోకి..

` టికెట్‌ ధరల పెంపుతో కుటుంబాలపై భారం ` బస్‌ భవన్‌ వద్ద బీఆర్‌ఎస్‌ నేతల ఆందోళన ` ఎండి నాగిరెడ్డిని కలిసి వినతిపత్రం ఇచ్చిన కేటీఆర్‌ …