ముఖ్యాంశాలు

చలాన్ల పేరుతో వెహికిల్ కీ లాగొద్దు

` పోలీస్ వేధింపులపై హైకోర్టు సీరియస్ హైదరాబాద్(జనంసాక్షి):వాహన చలాన్లపై వాహనదారులను వేధింపులకు గురి చేయవద్దని ట్రాఫిక్ పోలీసులకు తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పెండింగ్ …

ఐదు నిమిషాల ఆలస్యానికి ఒకే..

` ఇంటర్‌బోర్డు ఆమోదం ` ఇంటర్ విద్యార్థులకు ఉపశమనం హైదరాబాద్Ž(జనంసాక్షి):ఇంటర్ వార్షిక పరీక్షలకు ఆలస్యంగా వచ్చే విద్యార్థులను అనుమతించాలని ఇంటర్‌బోర్డు నిర్ణయించింది. ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చే …

గ్రీన్‌లాండ్ స్వాధీనం చేసుకుని తీరతాం

` ఆ ప్రాంతానికి చాగోస్ దీవుల పరిస్థితి రాకూడదు ` మరో కారణం చెప్పిన ట్రంప్ వాషింగ్టన్(జనంసాక్షి):గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకోవడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు …

పసిడి,రజతానికి రెక్కలు

` లక్షన్నర దాటిన బంగారం, మూడు లక్షలు దాటిన వెండి న్యూఢిల్లీ(జనంసాక్షి): బంగారం, వెండి ధరలు దూసుకెళుతున్నాయి. టీ20 మ్యాచ్‌లో బ్యాటర్ల అవతారం ఎత్తి తమ వీరోచిత …

తప్పు చేయకపోతే భయమెందుకు?

` ఫోన్ ట్యాపింగ్ దోషులకు శిక్ష తప్పదు ` చేసిన తప్ప్పులు కప్పిపుచ్చుకోవడానికే డ్రామాలు ` కాంగ్రెస్ నేతల విమర్శలు కామారెడ్డి/హైదరాబాద్(జనంసాక్షి): ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎంతటి …

హరీశ్‌పై ప్రశ్నల వర్షం

` నాపై కక్ష సాధిస్తున్నారు. ` పైవాళ్లు రాసిచ్చినవే అడిగారు ` సిట్ ఎన్నిసార్లు పిలిచినా వెళ్తాం ` ఫోన్ ట్యాపింగ్‌లో నిరాధార ఆరోపణలు ` సింగరేణి …

పేదల జీవితాలలో వెలుగు నింపడమే ప్రభుత్వం లక్ష్యం

` అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం ` మహిళలకు ఆర్థిక భరోసా అందిస్తాం:మంత్రి ఉత్తమ్ నేరేడుచర్ల(జనంసాక్షి):రానున్న మూడేళ్లలో నేరేడుచర్ల మున్సిపాలిటీని మరింత అభివద్ధి చేస్తా. పేదల …

నిజామాబాద్‌కు ఉత్తమ్.. ఆదిలాబాద్‌కు సుదర్శన్ రెడ్డి…

` మున్సిపల్ ఎన్నికలకు కాంగ్రెస్ ఇన్‌ఛార్జుల ఖారరు హైదరాబాద్(జనంసాక్షి)తెలంగాణలో త్వరలో జరగబోయే మున్నిపల్ ఎన్నికలను అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ ఎన్నికలకు ఇన్‌ఛార్జ్‌లుగా మంత్రులను …

స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం..

` 39 మంది మతి ` 70 మందికిపైగా తీవ్రగాయాలు మాడ్రిడ్(జనంసాక్షి):స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఘటనలో సుమారుగా 39 మంది మతి చెందారు. హై …

భారత్‌కు యూఏఈ అధ్యక్షుడు..

స్వయంగా స్వాగతం పలికిన మోదీ ` అనంతరం ఒకే కారులో ప్రయాణించిన ఇరువురు న్యూఢిల్లీ(జనంసాక్షి):యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ …