ముఖ్యాంశాలు

తమిళనాడు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఏఐసీసీ పరిశీలకుడిగా ఉత్తమ్‌

హైదరాబాద్‌(జనంసాక్షి): తమిళనాడు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు ఏఐసీసీ పరిశీలకుడిగా తెలంగాణ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి నియమితులయ్యారు. నాలుగు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల పర్యవేక్షణకు ఏఐసీసీ సీనియర్‌ …

నదీ జలాలపై రాజకీయాలు చేయొద్దు

` గోదావరి నదిలో పుష్కలంగా నీరుంది ` పోలవరానికి అభ్యంతరం చెప్పడం సరికాదు ` తెలంగాణ నేతలను కోరిన ఏపీ సీఎం చంద్రబాబు అమరావతి(జనంసాక్షి):గోదావరి నదిలో పుష్కలంగా …

పేదవాడికి భద్రత, భరోసా, ధైర్యం.. ఇందిరమ్మ ఇళ్లు

` అర్హులందరికీ అందిస్తాం ` దేశంలో ఏ రాష్ట్రమూ చేపట్టని విధంగా నిర్మిస్తున్నాం `నాణ్యతతో పనులు పూర్తి చేయాలి ` మంత్రులు ఉత్తమ్‌, పొంగులేటి హుజూర్‌నగర్‌, (జనంసాక్షి): …

పురపోరుకు ఈసీ కసరత్తు

` మున్సిపల్‌ ఎన్నికలకు రంగం సిద్ధ: ` ఈనెల 16 నాటికి ఓటర్ల తుది జాబితా ` ఈ మేరకు ఉన్నతాధికారులతో ఎస్‌ఈసీ రాణికుముదిని వీడియో కాన్ఫరెన్స్‌ …

వలపు వలలో చిక్కి..

` పాక్‌కు రహస్య సమాచారం లీక్‌! ` అంబాలాకు చెందిన సునీల్‌ అరెస్టు న్యూఢల్లీి(జనంసాక్షి):వలపు వల లో చిక్కి భారత్‌కు చెందిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్థాన్‌కు చేరవేసిన …

ఒకే కుక్క… ఒక్క రోజే… 50 మందిపై దాడి

` భైంసాలో పిచ్చికుక్క స్వైరవిహారం ` తీవ్రంగా గాయపడ్డ నలుగురు చిన్నారులు, 20 మంది మహిళలు, 26 మంది పురుషులు నిర్మల్‌(జనంసాక్షి):కుక్కల స్వైర విహారంతో జనం బెంబేలెత్తి …

తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి క్యూర్‌, ప్యూర్‌, రేర్‌ పాలసీ

` 2047కు మూడు ట్రిలియన్‌ డాలర్ల ఎకానవిూగా రాష్ట్రం ఎదగడమే లక్ష్యం ` రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని అభివృద్ధి బాట పట్టించడమే ధ్యేయం మహిళా సంఘాలను కార్పోరేట్‌ …

జిల్లాలు, రెవెన్యూడివిజన్లు, మండలాలను పునర్‌వ్యవస్థీకరిస్తాం

` గత పాలకులు అశాస్త్రీయంగా విభజించారు ` అసెంబ్లీలో చర్చించి సరిచేస్తాం: మంత్రి పొంగులేటి హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణలో గత ప్రభుత్వం జిల్లాలు, మండలాలను అశాస్త్రీయంగా, అసంబద్దంగా రూపొందించిందని …

10 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు

తెలంగాణ ప్రభుత్వం ప్రకటన హైదరాబాద్‌(జనంసాక్షి):తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి సెలవులను ప్రకటించింది. జనవరి 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు అన్ని పాఠశాలలకు సంక్రాంతి సెలవులు …

కవిత రాజీనామా ఆమోదం

` ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయినట్లు నోటిఫికేషన్‌ జారీ చేసిన ప్రభుత్వం హైదరాబాద్‌(జనంసాక్షి):తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత రాజీనామాకు మండలి ఛైర్మన్‌ ఆమోదం తెలిపారు. నిజామాబాద్‌ స్థానికసంస్థల …