ముఖ్యాంశాలు

భారత్‌- యూకే సంబంధాల్లో కొత్తశక్తి

– స్టార్మర్‌తో భేటీ అనంతరం ప్రధాని మోదీ ` ముంబయిలో ఇరువురి సమావేశంలో ` కీలక అంశాలపై ఇరుదేశాధినేతలు చర్చలు ముంబై(జనంసాక్షి):భారత్‌-యూకే సహజ భాగస్వామ్యులని ప్రధాని నరేంద్ర …

సాహిత్యంలో ప్రముఖ హంగేరియన్‌ రచయితకు నోబెల్‌

` లాస్లో క్రాస్జ్నాహోర్కైకు దక్కిన పురస్కారం స్టాక్‌హోం(జనంసాక్షి):ప్రముఖ హంగేరియన్‌ రచయిత లాస్లో క్రాస్జ్నాహోర్కై ఈ ఏడాది సాహిత్యంలో నోబెల్‌ బహుమతిని గెలుచుకున్నారు. సాహిత్య బహుమతిని స్వీడిష్‌ అకాడమీకి …

బీసీలకు 42% జీవోపై హైకోర్టు స్టే

` నోటిఫికేషన్‌నూ నిలుపుదల చేస్తూ ఆదేశాలు ` ఆరు వారాల పాటు నిలిచిపోయిన ఎన్నికల ప్రక్రియ ` కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం ` రెండురోజుల …

తెలంగాణ ‘స్థానిక’ ఎన్నికల నోటిఫికేషన్‌ నిలిపివేత

` హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఎస్‌ఈసీ ప్రకటన హైదరాబాద్‌(జనంసాక్షి): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక …

బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు 

` మంటల్లో ఆరుగురు దుర్మరణం ` పలువురికి గాయాలు..ఆస్పత్రికి తరలింపు ` అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో చోటు చేసుకున్న ప్రమాదం ` ఘటనపై పీఎం మోదీ, సీఎం …

అడ్లూరికి క్షమాపణలు చెప్పిన పొన్నం

` ముగిసిన వివాదం ` టీపీసీసీ చీఫ్‌ నివాసంలో ఇరువురు మంత్రుల భేటీ ` కలిసి పనిచేయాలని మహేశ్‌ గౌడ్‌ సూచన హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణ కాంగ్రెస్‌లో ఇటీవల …

యథాతథంగా స్థానిక సంస్థల ఎన్నికలు

` నేటినుంచి నామినేషన్ల జాతర ` ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు స్వీకరణ హైదరాబాద్‌(జనంసాక్షి):తెలంగాణలో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు గురువారం ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కానుంది. నేడు ఉదయం …

ఎన్నికల షెడ్యూల్‌ ప్రకారమే నామినేషన్‌ ప్రక్రియ

` పీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదులు బలమైన వాదనలు వినిపించారని టీపీసీసీ …

బీసీ రిజర్వేషన్లపై ఉత్కంఠ

` విచారణ నేటికి వాయిదా ` హైకోర్టులో వాదనలు బలంగా వినిపిస్తున్న సర్కారు ` సమగ్ర కులగణన..బీపీ రిజర్వేషన్లపై ధర్మాసనానికి వివరణ ` జీవోను కొట్టేయాలని పటిషనర్‌ …

జూబ్లీహిల్స్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా నవీన్‌ యాదవ్‌

` ప్రకటించిన కాంగ్రెస్‌ అధిష్ఠానం హైదరాబాద్‌(జనంసాక్షి):జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికకు పార్టీ అభ్యర్థిని కాంగ్రెస్‌ అధిష్ఠానం ప్రకటించింది. వి.నవీన్‌ యాదవ్‌ పేరును ఏఐసీసీ బుధవారం రాత్రి అధికారికంగా ప్రకటన విడుదల …