ముఖ్యాంశాలు

ఛత్తీస్‌గఢ్‌లో 22 మంది మావోయిస్టుల లొంగుబాటు

సుక్మా (జనంసాక్షి):ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం సుక్మా జిల్లాలో శుక్రవారం 22 మంది మావోయిస్టులు భద్రతా దళాల ముందు లొంగిపోయారు. వారిలో 12 మందిపై రూ.40 లక్షల రివార్డు ఉందని …

మస్క్‌తో మోదీ మంతనాలు

` ఫోన్‌లో చర్చించుకున్న ఇరువురు ` సాంకేతికత, ఆవిష్కరణ రంగాల్లో పరస్పర సహకార ప్రాముఖ్యతపై చర్చించాం ` ఈ రంగాల్లో అమెరికాతో మరింత దగ్గరయ్యేందుకు భారత్‌ కృతనిశ్చయంతో …

ఇంకెన్నాళ్లీ మతరాజకీయాలు?

` భాజపాకి కులం, మతం పేరుతో పబ్బగడుపుకోవడం తప్ప అభివృద్ధి పట్టదు ` వారు పాలిస్తున్న రాష్ట్రాల్లో సన్నబియ్యం ఇస్తున్నారా? ` రాష్టాన్రికి ఏం చేశారో కిషన్‌ …

పేదల కన్నీటిని తుడిచేందుకే ‘భూభారతి’

` రైతులు కోల్పోయిన భూములు వారికే చెందాలనే లక్ష్యంతో కొత్త చట్టం తెచ్చాం ` ధరణితో ఇష్టారీతిన భూ బదలాయింపులు ` పైసా ఖర్చు లేకుండా భూభారతిలో …

తెలంగాణకు మరో భారీ పెట్టుబడి

` హైదరాబాద్‌లో రూ. 10,500 కోట్లతో ఏఐ డేటా సెంటర్‌ క్లస్టర్‌ ఏర్పాటు ` సంయుక్తంగా ఏర్పాటు చేయనున్న ఎన్‌టీటీ- డేటా, నెయిసా సంస్థలు ` టోక్యోలో …

అకాల వర్షంతో నగరం అతలాకుతలం

` హైదరాబాద్‌లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం ` పలు ప్రాంతాలకు నిలిచిన విద్యుత్‌ సరఫరా ` సహాయకచర్యల్లో తీవ్ర జాప్యంతో ప్రజలు ఇబ్బందులు ` పరిస్థితిపై …

వాణిజ్య యుద్ధం మరింత తీవ్రం

` అమెరికాకు కీలక ఎగుమతులు నిలిపేసిన చైనా..! ` అరుదైన ఖనిజాలు, కీలకమైన లోహాలు, అయస్కాంతాల సరఫరా బంద్‌ బీజింగ్‌(జనంసాక్షి):అమెరికా` చైనా మధ్య వాణిజ్య యుద్ధం మరింత …

ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును ప్రారంభిస్తాం

` ఉమ్మడి అదిలాబాద్‌ జిల్లాకు త్రాగు, సాగు నీరందిస్తాం. ` కులగణన దేశానికి రోల్‌మోడల్‌ ` 42% బీసీలకు రిజర్వేషన్‌ తీర్మానం ` ఎస్సీ వర్గీకరణ బిల్లు …

భారాసపై కక్షతో కాళేశ్వరంను నిర్లక్ష్యం చేస్తున్నారు

`ఇది కాలం పెట్టిన శాపం కాదు.. కాంగ్రెస్‌ శఠగోపం ` అంబేడ్కర్‌ చూపిన మార్గంలోనే తెలంగాణ సాకారం ` దళితులకు అభయహస్తం ఎప్పుడిస్తారో చెప్పాలి : కేటీఆర్‌ …

కంచగచ్చిబౌలి భూముల వివాదం

సుప్రీంలో ప్రభుత్వం అఫిడవిట్‌ దాఖలు న్యూఢల్లీి(జనంసాక్షి):హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలోని కంచ గచ్చిబౌలి భూములు వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతున్న వేళ ఈ భూములపై తెలంగాణ ప్రభుత్వం …

తాజావార్తలు