వార్తలు
శ్రీకాకుళంలో జాతీయ రహదారి దిగ్బంధం
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా పైడి భీమవరంలో ఆంధ్రా ఆర్గానిక్ కార్మికులు జాతీయ రహదారిని దిగ్బంధించారు. పోలీసులు వారిని అరెస్టు చేశారు.
దేశీయ స్టాక్ మార్కెట్ల స్వల్ప లాభం
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు స్వల్పలాభాలతో ప్రారంభమయ్యాయి. ముంబయి స్టాక్మార్కెట్లో సెన్సెక్స్ 40 పాయింట్లు, నిస్టీ 10 పాయింట్లు లాభంలో కొనసాగుతున్నాయి.
సుర్జీత్సింగ్ విడుదల
న్యూఢిల్లీ: సుర్జీత్సంగ్ 30 ఏళ్ల నుంచి పాకిస్థాన్ జైలులో మగ్గుతున్న సుర్జీత్సింగ్ ఈరోజు విడుదలయ్యారు. వాఘా సరిహద్దు వద్ద పాకిస్థాన్ అధికారులు అయనను భారత్కు అప్పగించారు.
తాజావార్తలు
- పారిశుధ్య కార్మికుడిగా మారిన సర్పంచ్ భర్త
- కమ్యూనిస్టు దిగ్గజం మూరగుండ్ల కన్నుమూత
- కమ్యూనిస్టు దిగ్గజం మూరగుండ్ల కన్నుమూత
- మెట్రో చివరిలైన్ కనెక్టివిటీకి కృషి
- నూతనంగా ఎన్నికైన ఉప సర్పంచ్లు 18 మంది ఏకగ్రీవం
- కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తేనే ఇండ్లిస్తం
- ఉత్తరాది గజగజ
- ‘వెట్టింగ్’ వెతల వేళ ‘రద్దు’ పిడుగు
- దేవుడికి విశ్రాంతి నివ్వరా?
- మరో వివాదంలో నితీశ్
- మరిన్ని వార్తలు



