వార్తలు

లోయలో పడ్డ బస్సు..

` 8మంది దుర్మరణం ` హిమాచల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సిమ్లా(జనంసాక్షి):హిమాచల్‌ ప్రదేశ్‌ లోని సిర్మౌర్‌ జిల్లాలో భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేటు బస్సు లోయలో …

డీజీపీ శివధర్ రెడ్డికి హైకోర్టులో ఊరట

హైదరాబాద్ (జనంసాక్షి): తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ఆయన నియామకాన్ని రద్దు చేయాలంటూ దాఖలైన మధ్యంతర పిటిషనన్ కొట్టివేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. …

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం

            దండేపల్లి జనవరి 9 ( జనం సాక్షి) దండేపల్లి మండలంలోని తాళ్లపేట గ్రామానికి చెందిన షేక్ షబ్బీర్ గురువారం …

రైతులకు అందుబాటులో వేప నూనె.

              బెల్లంపల్లి, జనవరి 9, (జనంసాక్షి) బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల మండల కేంద్రంలోని వ్యవసాయ శాఖ కార్యాలయం వేప …

కొత్తకొండ వీరభద్ర స్వామి అనుగ్రహంతో ఉద్యోగ ప్రాప్తి

                మొక్కు చెల్లించిన హైదరాబాద్ భక్తురాలు భీమదేవరపల్లి:జనవరి 09(జనం సాక్షి) హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ …

భారత్‌పై బాదుడు 500శాతానికి..

` భారీగా సుంకాల విధింపు బిల్లుకు ట్రంప్‌ ఆమోదం! ` రష్యాపై ఆర్థిక ఆంక్షలను కఠినతరం చేసే చర్యల్లో భాగంగా నిర్ణయమని వెల్లడి వాషింగ్టన్‌(జనంసాక్షి): అమెరికా అధ్యక్షుడు …

జనగణనకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌

కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్‌ విడుదల ఏప్రిల్‌ 1 నుంచి సెప్టెంబర్‌ 30వరకు పక్రియ న్యూఢల్లీి(జనంసాక్షి): దేశవ్యాప్తంగా జనగణననకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. జనగణన తొలి …

అండర్ 14 రాష్ట్రస్థాయి నెట్‌బాల్ పోటీలకు విద్యార్థుల ఎంపిక

          రామకృష్ణాపూర్, జనవరి 08 (జనంసాక్షి):స్కూల్ గేమ్స్ అండర్ 14 విభాగంలో నిర్వహించిన జిల్లా స్థాయి నెట్‌బాల్ పోటీల్లో అత్యంత ప్రతిభ …

రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

          జనవరి 8 ( జనం సాక్షి): జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంచోటు చేసుకుంది. కారు చెట్టును ఢీకొనడంతో నలుగురు విద్యార్థులు …

స్థాయికి తగ్గ మాటలు నేర్చుకో కేటీఆర్

                  బచ్చన్నపేట జనవరి 8 ( జనం సాక్షి):  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జంగిటి …