వార్తలు

బీజాపుర్‌లో ఎన్‌కౌంటర్‌

` ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టుల మృతి చర్ల(జనంసాక్షి): ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లాలో శనివారం ఎన్‌కౌంటర్‌ జరిగింది. జిల్లాలోని జాతీయ ఉద్యానవనంలో మావోయిస్టులు భద్రతా బలగాల మధ్య ఎదురు …

మళ్లీ వందేభారత్‌ను ప్రారంభించిన మోదీ

కోల్‌కతా(జనంసాక్షి):భారత్‌లో తొలి వందేభారత్‌ స్లీపర్‌ రైలు పట్టాలెక్కింది. పశ్చిమ బెంగాల్‌లోని మాల్దాలో జరిగిన కార్యక్రమంలో ఈ అధునాతన రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు. …

ఇరాన్‌ అల్లర్ల వెనుక ట్రంప్‌

` దేశంలో నిరసనలకు, ప్రాణ నష్టానికి ఆయనే కారణం ` ఇటీవల ఆందోళనల వెనుక అమెరికా కుట్ర ` ఇరాన్‌ను అణచివేయడం, ఆధిపత్యం చలాయించడం వారి లక్ష్యం …

జనంసాక్షి జనంవైపే ఉండాలి

పత్రికలు వాస్తవాలు రాసి సమాజాన్ని చైతన్యం చేయాలి జనంసాక్షి క్యాలండర్ ఆవిష్కరణలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ షాద్ నగర్ : ఎన్నికల సర్వేలో జనంసాక్షి సర్వేతో ప్రజల్లో ఒక …

ట్రంప్‌కు నోబెల్‌ అందించిన మచాడో

` ఇది తనకు దక్కిన గౌరవంగా ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు వాషింగ్టన్‌(జనంసాక్షి):వెనుజువెలా ప్రతిపక్ష నాయకురాలు మారియా కొరినా మచాడో గురువారం వైట్‌ హౌజ్‌లో అధ్యక్షుడు ట్రంప్‌ని కలిశారు. …

ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం

స్పీకర్‌కు నాలుగు వారాల గడువు విచారణ సందర్భంగా సుప్రీం వెల్లడి న్యూఢల్లీి(జనంసాక్షి):పార్టీ ఫిరాయించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో ముగ్గురు ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకునేందుకు సుప్రీంకోర్టు నాలుగు వారాలు …

ఇరాన్‌నుంచి భారతీయులు వెనక్కి వచ్చేయండి

` భారతీయులకు విదేశాంగశాఖ సూచన న్యూఢల్లీి(జనంసాక్షి):ఇరాన్‌లో ఆందోళనలు హింసాత్మకంగా మారుతున్న నేపథ్యంలో.. అక్కడి భారత రాయబార కార్యాలయం ఆ దేశంలో ఉంటున్న మన పౌరులను అప్రమత్తం చేసింది. …

‘సీఎం మార్పు’పై తేల్చేయండి

` కర్ణాటక పర్యటన వేళ రాహుల్‌ను కోరిన సిద్ధరామయ్య ` సంక్రాంతి తర్వాత ఇరువురూ ఢల్లీి రావాలన్న కాంగ్రెస్‌ అగ్రనేత ` ఎయిర్‌పోర్టులో రాహుల్‌తో డీకే, సిద్ధరామయ్య …

సోషల్‌ మీడియా ఓవరాక్షన్‌పై డీజీపీ సీరియస్‌

హైదరాబాద్ (జనంసాక్షి) : సోషల్‌ మీడియా ఓవర్‌ యాక్షన్‌పై డీజీపీ శివధర్‌ రెడ్డి మరోసారి సీరియస్‌ అయ్యారు. ఆయన బాధ్యతలు చేపట్టిన సందర్భంగా సోషల్‌ మీడియాకు గట్టి …

బైక్ అదుపు తప్పి ఒకరు మృతి ఒకరికి గాయాలు

                కాగజ్ నగర్ జనవరి 14కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం కుంటల మానేపల్లి గ్రామ …