వార్తలు

వడగండ్ల బీభత్సం… 213 మేకల మృతి

        వికారాబాద్ జిల్లా బ్యూరో/ పూడూర్ మార్చి 18 (జనం సాక్షి) : ఉరుములు మెరుపులు ఈదుడు గాలులు పిడుగులతో వడగండ్ల వాన …

కడిపికొండలో తండ్రీ, కూతురు సజీవ దహనం

హనుమకొండ ప్రతినిధి మార్చి 18 (జనం సాక్షి) :హనుమకొండ జిల్లా కాజీపేట మండలం కడిపికొండ గ్రామంలో జరిగిన తండ్రి కూతుళ్ళ సజీవ దహన ఘటన… తీవ్ర విషాదాన్ని …

ఇరాన్ పై అమెరికా ఇజ్రాయిల్ దాడులు ఆపాలి : సిపిఐ డిమాండ్

బచ్చన్నపేట మార్చి 18 ( జనం సాక్షి): గత కొన్ని నెలలుగా అమెరికా ఇజ్రాయిల్ దేశాలు ఇరాన్ పై జరుపుతున్న దాడులను తక్షణమే ఆపాలని సిపిఐ మండల …

విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ప్రజా బాట కార్యక్రమం

            వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉదేశ్యం అధికారులు నేరుగా గ్రామాలు వెళ్ళి విద్యుత్ సమస్యలను …

తరుణి మిత్ర అవార్డు అందుకున్న శేకు రమేష్

సూర్యాపేట(జనంసాక్షి): సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణానికి చెందిన శేకు రమేష్ తరుణి మిత్ర అవార్డును అందుకున్నారు.​కౌమార బాలికలు, మహిళల సంక్షేమం కోసం విశేషంగా కృషి చేస్తున్న తరుణి …

ఆర్టీసి బస్సు ద్విచక్ర వాహనం డీ

        ఒకరు మృతి ఇద్దరి పరిస్థితి విషమం గద్వాల టౌన్ మార్చి 17 జనంసాక్షిజిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ కు వెళ్లే రోడ్డు …

పెంచిన వంట గ్యాస్ ధరలను తగ్గించాలని సిపిఐ నిరసన

అబ్దుల్లాపూర్ మెట్ (జనం సాక్షి ): పెంచిన వంట గ్యాస్ సిలిండర్ ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ఆధ్వర్యంలో అబ్దుల్లాపూర్‌మేట్ …

ఏక పక్ష నిర్ణయంతో సస్పెండ్ చేయడం సరికాదు

కాంగ్రెస్ నాయకులు జంగిలి వెంకటేశ్వర్లు, కొదమగుండ్ల నాగరాజు. నేరేడుచర్ల (జనంసాక్షి) న్యూస్. రామాపురం 07 వార్డు కాంగ్రెస్ పార్టీ టికెట్ విషయంలో కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి …

కావేరమ్మపేట మున్సిపల్ భవనంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటు చేయండి

ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డికి వినతి జడ్చర్ల, మార్చి 13 (జనంసాక్షి): కావేరమ్మపేటలోని మున్సిపల్ కార్యాలయ భవనంలో జడ్చర్ల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ …

మహిళలు సమస్యల సాధన కోసం పోరాడాలి

 మున్సిపల్ చైర్ పర్సన్ కడకంచి బాలమణి బచ్చన్నపేట ( జనం సాక్షి): మహిళలలు మహిళల సమస్యల సాధన కోసం నిరంతరం పోరాటం చేయాలని జనగామ మున్సిపల్ చైర్మన్ …