వార్తలు

ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులకు వేతనాలు పెంచాలి

          ఫిబ్రవరి 10 జనం సాక్షిజాతీయ ఆరోగ్య మిషన్‌(ఎన్‌హెచ్‌ఎం) ఉద్యోగులకు జీవో నంబర్‌ 60 ప్రకారం రూ.15వేల జీతాన్ని పెంచి వెంటనే …

‘సర్’ కొనసాగాల్సిందే..

` ప్రక్రియకు ఎలాంటి అడ్డంకులు కల్పించవద్దు ` సుప్రీంకోర్టు న్యూఢిల్లీ(జనంసాక్షి):బెంగాల్‌లో నిర్వహిస్తోన్న ‘సర్’ కసరత్తును వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీం …

స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం..?

` సభలో తమను మాట్లాడనివ్వడం లేదని విపక్షాల ఆరోపణ న్యూఢిల్లీ(జనంసాక్షి):పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదంతో ఉభయ సభల కార్యకలాపాలకు తరచూ అంతరాయం కలుగుతోంది. …

శాలువాతో సన్మానించిన శ్రీను బాబు

            మంథని, ( జనంసాక్షి) : పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గ పరిధిలోని పాలకుర్తి మండలం కన్నాల సర్పంచ్ గా …

ఓటమి భయంతోనే బీఆర్ఎస్ సింపతి రాజకీయాలు

                మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి  తెలంగాణ రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమాఖ్య చైర్మన్‌ …

మే 3న నీట్

` ఫిబ్రవరి 8 నుంచి మార్చి 9వరకు దరఖాస్తులు స్వీకరణ దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ …

అంతరిక్ష రంగంలో భారత్ కీలక పురోగతి

` శత్రు ఉపగ్రహాలపై నిఘా..! ` కీలక మైలురాయి సాధించిన ‘ఏఎఫఆర’ శాటిలైట్ న్యూఢిల్లీ(జనంసాక్షి):భారత అంతరిక్ష పరిశోధనల్లో ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యం ఇటీవల పెరుగుతున్న విషయం తెలిసిందే. …

ఓటుకు నోటు కేసు ఆధారాలన్నీ న్యాయస్థానంలో ఉన్నాయి :  శిఖా గోయల్

హైదరాబాద్, ఫిబ్రవరి 8 (జనంసాక్షి) : నాంపల్లిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఎలాంటి డేటా నష్టపోలేదని, ఒకవేళ మావద్ద లేకపోయినా కోర్టు వద్ద …

జూన్‌లోగా యుద్ధానికి ముగింపు పలకాలి

` ఉక్రెయిన్,రష్యాలకు డెడ్‌లైన్ విధించిన అమెరికా న్యూయార్క్(జనంసాక్షి):ఉక్రెయిన్` రష్యా యుద్ధం ముగింపునకు అమెరికా తనవంతు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. వాషింగ్టన్ మధ్యవర్తిత్వంలో అబుధాబీ వేదికగా ఇరుదేశాల ప్రతినిధులు …

పోచంపల్లి మున్సిపాలిటీలో ఎగిరేది గులాబీ జెండానే మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి

              భూదాన్ పోచంపల్లి, ఫిబ్రవరి 7 (జనం సాక్షి): పోచంపల్లి మున్సిపాలిటీలో బిఆర్ఎస్ పార్టీ విజయమే లక్ష్యంగా సాగుతున్న …