వార్తలు

ఇరాన్‌నుంచి భారతీయులు వెనక్కి వచ్చేయండి

` భారతీయులకు విదేశాంగశాఖ సూచన న్యూఢల్లీి(జనంసాక్షి):ఇరాన్‌లో ఆందోళనలు హింసాత్మకంగా మారుతున్న నేపథ్యంలో.. అక్కడి భారత రాయబార కార్యాలయం ఆ దేశంలో ఉంటున్న మన పౌరులను అప్రమత్తం చేసింది. …

‘సీఎం మార్పు’పై తేల్చేయండి

` కర్ణాటక పర్యటన వేళ రాహుల్‌ను కోరిన సిద్ధరామయ్య ` సంక్రాంతి తర్వాత ఇరువురూ ఢల్లీి రావాలన్న కాంగ్రెస్‌ అగ్రనేత ` ఎయిర్‌పోర్టులో రాహుల్‌తో డీకే, సిద్ధరామయ్య …

సోషల్‌ మీడియా ఓవరాక్షన్‌పై డీజీపీ సీరియస్‌

హైదరాబాద్ (జనంసాక్షి) : సోషల్‌ మీడియా ఓవర్‌ యాక్షన్‌పై డీజీపీ శివధర్‌ రెడ్డి మరోసారి సీరియస్‌ అయ్యారు. ఆయన బాధ్యతలు చేపట్టిన సందర్భంగా సోషల్‌ మీడియాకు గట్టి …

బైక్ అదుపు తప్పి ఒకరు మృతి ఒకరికి గాయాలు

                కాగజ్ నగర్ జనవరి 14కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం కుంటల మానేపల్లి గ్రామ …

కుక్క కాటుకు దండుగ దెబ్బ

` వీధి కుక్కల బాధ్యత రాష్ట్రాలదే ` ఒక్క కరిచినా అందుకు బాధ్యత వహించాల్సిందే ` మేం నిర్దేశించిన భారీ జరిమానా చెల్లించాల్సి వస్తుంది ` వీధి …

ఇరాన్‌తో వ్యాపారం చేస్తే 25శాతం సుంకాలు

` ట్రంప్‌ హెచ్చరిక ` అమెరికా అధ్యక్షుడి బెదిరింపులకు భయపడం: ఖమేనీ వాషింగ్టన్‌(జనంసాక్షి):ఆర్థిక సంక్షోభం, అంతర్గత తిరుగుబాటు సమస్యలతో సతమతమవుతున్న ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ …

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలే: ఎస్పీ

            జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి):ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ …

ఎంపీడీవోగా పదోన్నతి పై వెళుతున్న ఎంపీఓకు ఘన సన్మానం

          చెన్నారావుపేట, జనవరి 13 ( జనం సాక్షి): ఎంపీడీవోగా పదోన్నతి పొంది చెన్నారావుపేట నుండి ఖమ్మంకు వెళ్తున్న ఎంపీఓ శ్రీధర్ …

అధికారిణుల పట్ల అసభ్యంగా రాయడం, కూయడం గర్హనీయం : జస్టిస్‌ బి సుదర్శన్‌ రెడ్డి

హైదరాబాద్‌, జనవరి 13 (జనంసాక్షి) : రాజ్యాంగం హామీ ఇచ్చిన భావ ప్రకటన స్వేచ్ఛ అత్యంత విలువైనదని, సమాజానికి ప్రాణవాయువు లాంటిదని సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి, రిటైర్డ్‌ …

జిల్లాలను మళ్లీ విభజిస్తాం

                జనవరి13( జనం సాక్షి ):రాష్ట్రంలో జిల్లాలు, మండలాలను పునర్‌వ్యవస్థీకరిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఇందుకోసం హైకోర్టు …