వార్తలు

ఎన్యుమరేషన్ ఫారాలు త్వరగా సమర్పించాలి

అదనపు కలెక్టర్ జె.ఎల్.బి. హరిప్రియ జడ్చర్ల, జూలై 29 (జనంసాక్షి): ప్రజలు ఎన్యుమరేషన్ ఫారాలను త్వరగా సమర్పించాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ), 75-జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల …

కాక్రోచ్ పార్టీ విజయం.. కేంద్ర మంత్రి రాజీనామా

న్యూఢిల్లీ (జనంసాక్షి) : కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో దేశ వ్యాప్తంగా కాక్రోచ్ జనతా పార్టీ …

హుస్సేన్‌నగర్ కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా తినేటి జీవన్ ఎంపిక

సిరికొండ, జూలై 24 (జనం సాక్షి):నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే రేకులపల్లి భూపతి రెడ్డి ఆశీస్సులతో, హుస్సేన్‌నగర్ గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల సమక్షంలో తినేటి జీవన్ గ్రామ …

బిఆర్ స్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు

దండేపెల్లి జూలై 24(జనంసాక్షి ): టిఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు వేడుకలు దండేపల్లి లో టిఆర్ఎస్ కార్యకర్తలు పుట్టినరోజు వేడుకలు కేక్ కట్ …

జనం మెచ్చిన నేత కేటీఆర్

* మమతలో ఘనంగా జన్మదిన వేడుకలు * పువ్వాడ ఆధ్వర్యంలో కేక్ కటింగ్.. అభిమానుల రక్తదానం * విజనరీ లీడర్‌కు శుభాకాంక్షల వెల్లువ ఖమ్మం, (జనంసాక్షి) :తెలంగాణను …

కల్లెడ బీపీఎం బాల్నే రాజుకు ‘డివిజన్ ఎక్స్‌లెన్స్’ అవార్డు

పర్వతగిరి, జూలై 24: (జనం సాక్షి) పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ (PLI), రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ (RPLI) పాలసీలను రికార్డు స్థాయిలో చేసి ఉత్తమ ప్రతిభ …

గంభీరావుపేట మండల కేంద్రంలో కేటీఆర్ జన్మదిన సందర్భంగా మెగా హెల్త్ క్యాంప్

గంభీరావుపేట జూలై 24 (జనం సాక్షి); గంభీరావుపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని చేరాల నిహారిక నిఖిల్ గౌడ్ …

భీంగల్ పట్టణంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం చేసిన బీజేపీ శ్రేణులు

భీంగల్ టౌన్,జులై 24 (జనం సాక్షి) భీంగల్ పట్టణ బీజేపీ అధ్యక్షుడు కనికరం మధు ఆధ్వర్యంలో, బీజేపీ నాయకులు,కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ …

భీంగల్ పట్టణం కప్పల వాగులోకి వెంటనే నీటిని వదలండి

  👉 ప్రభుత్వానికి బాల్కొండ శాసనసభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి విజ్ఞప్తి. 👉 21 ప్యాకేజీ ద్వారా మెంట్రాజ్ పల్లి నుండి భీంగల్ కప్పల వాగులోకి నీటిని …

విద్యార్థులపై లాఠీచార్జీని ఖండిస్తూ….హయత్‌నగర్‌లో కొవ్వొత్తుల ర్యాలీ

హయత్‌నగర్, జూలై 23 (జనం సాక్షి) ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నీట్ పరీక్ష పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీచార్జీ జరిపిన ఘటనను …

తాజావార్తలు