వార్తలు
నిరుపయోగంగా దౌల్తాబాద్ ప్రయాణ ప్రాంగణం.
దౌల్తాబాద్,జూన్ 27 జనం సాక్షి. దౌల్తాబాద్ మండలం కేంద్రంలోని ప్రయాణ ప్రాంగణంలోకి బస్సులు రావడం లేదు. దీంతో ప్రయాణికులు రోడ్డు పైన నిలబడి బస్సులు ఎక్కుతున్నారు.నిత్యం గజ్వేల్ టూ రామయంపేట్ రూట్ లో అరగంటకు ఒక బస్సు నడుస్తున్న ఒక్క బస్సు కూడా ప్రయాణ ప్రాంగణం లోకి రావడం లేదు. నిత్యం మండల కేంద్రం నుంచి … వివరాలు
15వ వార్డులో పడిపోయిన ఇంటిని శుభ్రం చేయించిన కౌన్సిలర్
.,. జనంసాక్షి,కొత్తకోట,జూన్ 27, కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలోని 15వ వార్డులో ఆఫ్రి ద్,అఫ్రోజ్ లకు సంబంధించిన ఇండ్లు పడిపోగా వాటిని మున్సిపల్ చైర్మన్ … వివరాలు
మాజీ కార్పొరేటర్ ముద్ర బోయిన శ్రీనివాస్ తో కలిసి మైత్రి నగర్ లో జరుగుతున్న పనులను పరిశీలించిన ఎమ్మెల్యే_దేవిరెడ్డి సుధీర్ రెడ్డి
ఎల్బీనగర్ ( జనం సాక్షి ) మూసీ రివర్ ఫ్రoట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే_దేవిరెడ్డి_సుధీర్ రెడ్డి లింగోజిగూడా డివిజన్ పరిధిలోని మైత్రి నగర్ నందు జరుగుతున్న పనులను పరిశీలించారు., వరదనీరు డ్రైన్స్ సమస్యల పరిష్కారం కోసం మాజీ కార్పొరేటర్ ముద్రబోయిన శ్రీనివాసరావు అధికారులు కాలనీ వాసులచే కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ … వివరాలు
*రైతులు పొలాల్లో జీలుగ సాగుచేస్తే భూసారం పెరుగుతుంది:వ్యవసాయ శాఖ*
పెబ్బేరు మండలం సుగూరు గ్రామంలో మండల వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు పచ్చిరొట్ట పంటలపై మరియు భాస్వరం ఎరువుల గురించి రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో నేల చాలావరకు భూసారం తగ్గిందని తెలిపారు. మరియు సేంద్రీయ కర్బనం శాతం తక్కువగా ఉంది కాబట్టి ప్రతి రైతు తన పొలంలో జీలుగ … వివరాలు
పాఠ్యపుస్తకాలు బూక్కులు లేవు .. యూనిఫామ్ లేదు …సారు
చదువేట్ల సాగుడు సర్… ప్రభుత్వ పాఠశాలపై ఇంత చిన్న చూపా… మహాదేవపూర్ జూన్ 27 (జనంసాక్షి) మహాదేవపూర్ పలిమేల మండలాలకు చెందిన ప్రభుత్వ పాఠశాలలు ప్రైమరీ మరియు ఉన్నత పాఠశాలలకు ఇంత వరకు యూనిఫామ్ .పాఠ్యపుస్తకాలు ప్రభుత్వం పంపిణీ చేయక పోవడం చాలా దురదృష్టం. కేవలం ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులు మాత్రమే చదువుతున్నారు. వారికి … వివరాలు
కట్టే బోయిన రాములు ఆశయాలను సాధించాలి… * వర్ధంతి సభలో జూలకంటి..
మిర్యాలగూడ. జనం సాక్షి. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు కట్టే బోయిన రాములు ఆశయాలను సాధించాలని మాజీ ఎమ్మెల్యే సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి కోరారు ఆదివారం నందిపాడు బైపాస్ వద్ద ఆయన స్థూపం వద్ద వర్ధంతి సభ నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ … వివరాలు
ఇంద్రవెళ్లి మండలంలోని మర్కగుడా గ్రామం నందు అంబెడ్కర్ విగ్రహం శిథిలావస్థలో ఉన్నందున నిర్మాణం కొరకు మరియు సైడ్ వాల్ నిర్మాణం కొరకు నేడు మర్కగుడా గ్రామస్థులు ఆదిలాబాద్ జడ్పీ ఛైర్మన్ జనార్ధన్ రాథోడ్ గారికి ఉట్నూర్ లోని తమ ఇంటి వద్ద మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యను విన్నవించారు.ఈ విషయమై జడ్పీ ఛైర్మన్ గారు ప్రభూత్వ … వివరాలు
మానవత్వాన్ని చాటుతున్న కె.ఎస్.ఆర్ ట్రస్ట్ చైర్మన్…..
దోమ, న్యూస్ జూన్ .28(జనం సాక్షి) వికారాబాద్ జిల్లా దోమ మండలం లోని పాలేపల్లి గ్రామంలో ని నిరుపేద కుటుంబానికి చెందిన శిరుగాని మనెమ్మ కీర్తి శేషులు అంజీలయ్య కుమారుడు భిక్షపతి అనారోగ్యం కారణంగా నిన్న మృతి చెందాడు, ఈ విషయం గ్రామస్థుల ద్వారా *కెఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ శరత్ కుమార్ రెడ్డి* గారికి ఫోన్ … వివరాలు
*జడ్చర్ల జాతీయ రహదారిపై అర్ధరాత్రి ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు *
జనం సాక్షి జడ్చర్ల :- ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్నారు ఒక్కసారిగా బస్సులో పొగలు కమ్ముకొన్నాయి తేరుకొని ఏమి జరుగుతుందో తెలుసుకునే లోపే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తతతో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు లేదంటే మరో పాలెం దుర్ఘటన తలపించేలా పెను ప్రమాదమే జరిగేది. మహబూబ్ నగర్ జిల్లా చిట్టి బోయిన్పల్లి సమీపంలో 44వ … వివరాలు
…..బెస్ట్ పర్ఫామెన్స్ ఎంపీడీవో గా లెంకల గీతారెడ్డి…….
వలిగొండ జనం సాక్షి న్యూస్ జూన్ 25 వలిగొండ మండల ప్రజా పరిషత్ అధికారి లెక్కల గీతా రెడ్డి బెస్ట్ పర్ఫామెన్స్ ఎంపీడీవో గా ఎన్నికయ్యారు ఈ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్తి పతి కలెక్టర్ కార్యాలయంలో శనివారం.మేమ టోన్ ఆమె చేతుల మీదుగా అందజేశారు. ఇందులో భాగంగా పంచాయతీ కార్యదర్శి … వివరాలు