వార్తలు

ఆరాటం ముందు ఆటంకం ఎంత?

  అంధ విద్యార్థినితో కలిసి కలెక్టర్‌ గేయాలాపన  డిసెంబర్ 4 (జనం సాక్షి):కలెక్టరేట్‌, డిసెంబర్‌ 3 : ‘ఆరాటం ముందు ఆటంకం ఎంత.. సంకల్పం ముందు వైకల్యమెంత?’ …

కొనసాగుతున్న ఇండిగో విమానాల రద్దు

            డిసెంబర్ 4 (జనం సాక్షి):దేశీయ విమానయాన సంస్థ ఇండిగో సేవల్లో తీవ్ర అంతరాయం కొనసాగుతున్నది. సిబ్బంది కొరత సాంకేతిక …

కొనసాగుతున్న ఇండిగో విమానాల రద్దు

        డిసెంబర్ 4 (జనం సాక్షి):దేశీయ విమానయాన సంస్థ ఇండిగోసేవల్లో తీవ్ర అంతరాయం కొనసాగుతున్నది. సిబ్బంది కొరత , సాంకేతిక సమస్యలతో వరుసగా …

ఇది ప్రజా పోరాటం.. పెద్ద ధన్వాడలో మిన్నంటిన సంబరాలు

రాజోలి (జనంసాక్షి) : కాలుష్య కారక ఫ్యాక్టరీ తరలిపోవడంతో జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్దధన్వాడలో గ్రామస్తులు సంబరాలు చేసుకున్నారు. ఇథనాల్‌ కంపెనీ వ్యతిరేక పోరాట …

రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏసీబీ దాడులు

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి (జనంసాక్షి) : రంగారెడ్డి జిల్లా ఏడి సర్వేయర్ శ్రీనివాస్ పై అవినీతి ఆరోపణలు ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు ఫిర్యాదులో భాగంగా రంగారెడ్డి …

ఇండిగో విమానాల్లో సాంకేతికలోపం

              డిసెంబర్ 3 (జనం సాక్షి):ఇండిగో విమానాల్లో సాంకేతికలోపం తలెత్తింది. దీనికారణంగా హైదరాబాద్‌లోని శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి …

దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి వారి వెంట నడుస్తాం

          డిసెంబర్ 3 (జనం సాక్షి): అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు కల్పించే సమాజాన్ని నిర్మించేందుకు …

పంతం నెగ్గించుకున్న రాజగోపాల్ రెడ్డి

          డిసెంబర్ 3 (జనం సాక్షి): న‌ల్ల‌గొండ‌: మునుగోడు నియోజకవర్గంలో వైన్ షాపుల నిర్వహణ విషయంలో స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సూచనల …

ఎమ్మెల్యే స్వగ్రామంలో సర్పంచ్ ఏకగ్రీవం

జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి): భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు స్వగ్రామంలో సర్పంచ్ ఏకగ్రీవం అయింది. ఎమ్మెల్యే స్వగ్రామమైన గణపురం మండలం బుద్ధారం గ్రామంలో ఏ …

రెండేళ్ల కుమారుడిని చంపి తల్లి ఉరివేసుకున్నతల్లి

              చిన్న శంకరంపేట డిసెంబర్ 23( జనం సాక్షి) రెండేళ్ల కుమారుడిని చంపి తల్లి ఉరివేసుకున్న సంఘటన చిన్న …