సీమాంధ్ర

శ్రీవారిని దర్శించుకున్న గవర్నర్‌ బిశ్వభూషణ్‌

తిరుమల,ఫిబ్రవరి10(జనంసాక్షి): తిరుమల శ్రీవారిని గురువారం ఏపీ రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్‌కు టిటిడి ఛైర్మెన్‌ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్‌ …

టిటిడి ఆధ్యాత్మిక కార్యక్రమాలు అభినందనీయం

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కిషన్‌ రెడ్డి తిరుమల,ఫిబ్రవరి10(జనంసాక్షి): ఎన్నో సంవత్సరాలుగా టీటీడీ అధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తోందని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. గురువారం ఆయన ఇక్కడ …

సత్వరమే ఎస్సీ,ఎస్టీ కేసుల పరిస్కారం

బాధితలకు తక్షణం సాయం అందేలా చూడాలి అధికారులతో సవిూక్షలో కలెక్టర్‌ ఆదేశాలు నెల్లూరు,ఫిబ్రవరి10(జనంసాక్షి): జిల్లాలో నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు సత్వరం పరిష్కారం అయ్యేలా దృష్టి …

ఏపిలో టెన్త్‌,ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

మార్చి11 నుంచి ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ ఎప్రిల్‌ 8 నుంచి ఇంటర్‌ బోర్డు పరీక్షలు మే 2నుంచి టెన్త్‌ పరీక్షలు అమరావతి,ఫిబ్రవరి10(జనంసాక్షి): ఆంధప్రదేశ్‌ పదో తరగతి, ఇంటర్‌ పరీక్షల …

శ్రీశైలంలో 22 నుంచి శివరాత్రి బ్రహ్మోత్సవాలు

22 నుంచి మార్చి 4 వరకు ఉత్సవాల నిర్వహణ కర్నూలు,ఫిబ్రవరి10(జనంసాక్షి): ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం భ్రమరాంబికా మల్లికార్జున స్వామి దేవాలయంలో ఈనెల 22న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం …

శ్రీవారిని దర్శించుకున్న వెంకయ్యనాయుడు

అనంతరం స్వామివారి ప్రసాదాలు అందచేత తిరుమల,ఫిబ్రవరి10(జనంసాక్షి): కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారిని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల చేరుకున్న ఆయన …

సినిమాపరిశ్రమకు పెద్ద ఊరట

సిఎం జగన్‌తో సినీ పెద్దల భేటీ పలు సమస్యలపై సుదీర్ఘంగా చర్చ ప్రభుత్వం సానుకూలంగా ఉందన్న మంత్రి పేర్నినాని సిఎం జగన్‌ సానుకూలంగా స్పందించారన్న చిరంజీవి అమరావతి,ఫిబ్రవరి10(జనంసాక్షి): …

ఆందోళనచేస్తున్న ఉపాధ్యాయులపై నిఘా

బయోటమెట్రిక్‌ తప్పనిసిర చేస్తూ ఆదేశాలు అమరావతి,ఫిబ్రవరి10(జనంసాక్షి): మెరుగైన పీఆర్సీ, ఇతర డిమాండ్ల కోసం ఆందోళన బాట పట్టిన ఉపాధ్యాయులపై ప్రభుత్వం నిఘా పెంచింది. ఉపాధ్యాయులు చేస్తున్న ఆందోళనపై …

అన్యయం జరిగిన ఎపిని ఆదుకోవాలి

ప్రధాని మోడీకి మాజీమంత్రి వసంత వినతి అమరావతి,ఫిబ్రవరి10(జనంసాక్షి): ఏపీకి అన్యాయం జరిగిందని ప్రధాని మోడీ ప్వయంగా అగీకరించారని, ఆ మేరకు రాజ్యసభలో మాట్లాడినందుకు ధన్యవాదాలు అని మాజీ …

అప్పులు..ఓవర్‌ డ్రాఫ్టులతో దివాళా

ఎపి పరిస్థితి దారుణంగా ఉందన్న పట్టాభిరామ్‌ అమరావతి,ఫిబ్రవరి10(జనంసాక్షి): అప్పులు, ఓవర్‌ డ్రాప్టులు, చేబదుళ్లలో జగన్‌రెడ్డి తగ్గేదేలే అంటున్నారని టీడీపీ నేత పట్టాభిరాం అన్నారు. గురువారం ఆయన ఇక్కడ …