సీమాంధ్ర

వృద్దుడిని ఢీకొన్న ఎమ్మెల్సీ ఇక్బాల్‌ వాహనం

అనంతపురం,డిసెంబర్‌31 (జనంసాక్షి): రోడ్డు దాటుతుండగా ఎంఎల్‌సి కారు వృద్ధుడిని ఢీకొనడంతో అతడికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన శుక్రవారం లేపాక్షిలో చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో ఎంఎల్‌సి మహమ్మద్‌ …

బంగారం కోసం కన్నతల్లి హత్య

కొడుకును అదుపులోకి తీసుకున్న పోలీసులు కడప,డిసెంబర్‌31 (జనంసాక్షి) : బంగారం కోసం కన్నతల్లిని హతమార్చిన ఓ కన్నకొడుకు దారుణ ఘటన జరిగింది. శుక్రవారం ఓబులవారిపల్లి మండల పరిధిలోని …

జనవరిలో సిఐటియూ సమావేశాలు

ఏలూరు,డిసెంబర్‌31 (జనంసాక్షి) : తాడేపల్లిగూడెంలో జనవరి 9,10,11 తేదీల్లో సీఐటీయూ రాష్ట్ర కౌన్సిల్‌ సమావేశాలు జరుగునున్నాయి. వీటిని జయప్రదం చేయాలని గ్రామ పంచాయతీ ఉద్యోగుల సంఘ నాయకుడు …

7,8 తేదీల్లో తెలుగు సంబరాలు

ఏలూరు,డిసెంబర్‌31 (జనంసాక్షి) : ఆంధ్ర సారస్వత పరిషత్‌ ఆధ్వర్యంలో జనవరి 7,8 తేదీల్లో అంతర్జాతీయ తెలుగు సంబరాలను నిర్వహిస్తున్నారు. ఈ సంబరాలకు 60 దేశాల నుంచి ప్రతినిధులు, …

మళ్లీ పెరిగిన కూరగాయల ధరలు

అందుబాటులో లేని మునగ కిలో వందకు తక్కువ లేని పలు రకాలు విజయవాడ,డిసెంబర్‌31 (జనంసాక్షి) : మార్కెట్లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. ఇంచుమించుగా అన్ని రకాల ధరలు …

10న తిరుపతిలో యూత్‌ ఫెస్టివల్‌

తిరుపతి,డిసెంబర్‌31 (జనంసాక్షి) : శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో జనవరి 10వ తేదీ నుంచి యూత్‌ ఫెస్టివల్‌ నిర్వహించనున్నారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జిల్లాస్థాయి యూత్‌ ఫెస్టివల్‌ను మూడ్రోజులపాటు …

పంజావిసురుతున్న చలిపులి

దారుణంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు హిమాలయాల విూదుగా శీతల గాలులు అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు విజయవాడ/హైదరాబాద్‌,డిసెంబర31 (జనం సాక్షి) :తెలుగురాష్టాల్ల్రో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పడిపోవడమే గాకుండా చలిగాలులు విపరీతంగా …

టిడిపికి తిరుగు లేదన్న చంద్రమోహన్‌ రెడ్డి

వైకాపా పని అయిపోయిందని వ్యాఖ్య నెల్లూరు,డిసెంబర్‌31 (జనం సాక్షి) : వైకాపా ఎంతగా దాడులకు దిగినా, హత్యారాజకీయాలకు పాల్పడ్డా తెలుగుదేశం పార్టీకి తిరుగులేదని, ప్రజల అండదండలే తమకు …

అభివృద్దిలో దూసుకుపోతున్న ఎపి

పోలవరంతో మారనున్న దశ: మంత్రి ఏలూరు,డిసెంబర్‌31 (జనం సాక్షి) : పోలవరంతో ఎపి చరిత్రాత్మక ఘట్టానికి వేదికయ్యిందని మంత్రి శ్రీరంగనాథ రాజు అన్నారు. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే …

రాజ్యాంగబద్ధంగా పాలన సాగాల్సిందే..

` ఇష్టారాజ్యాన్ని కోర్టు అనుమతించదు ` న్యాయవ్యవస్థ ఎన్నో సవాళ్లను సమర్థంగా ఎదుర్కొంది ` సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ విజయవాడ,డిసెంబరు 26(జనంసాక్షి):రాజ్యాంగ పరిరక్షణలో న్యాయవ్యవస్థ కీలక …