సీమాంధ్ర

వచ్చే వేసివిలో నీటి సమస్యలే ఎక్కువ

పంచాయితీనిధులు పక్కదారి పట్టడంతో సమస్యలు ప్రభుత్వం నిధులు విడుదల చేస్తేనే గ్రామాల్లో పనులు అమరావతి,ఫిబ్రవరి8( (జనం సాక్షి)): ఆర్థిక సంఘం నిధులు వస్తాయనే ఆశతో కొత్తగా బాధ్యతలు చేపట్టిన …

అనంతపురం జిల్లాలో ఘోర ప్రమాదం

` కారు, లారీ ఢీకొని 9మంది మృతి ఉరవకొండ,ఫిబ్రవరి 6(జనంసాక్షి): అనంతపురం జిల్లాలో ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అనంతపురం`బళ్లారి జాతీయ రహదారిపై విడపనకల్‌ …

హిందూపురంలో వేడెక్కిన జిల్లా డిమాండ్‌

అఖిలపక్షనేతలతో కలసి కలెక్టర్‌ను కలసిన బాలకృష్ణ ర్యాలీగా వెళ్లి కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పణ అవసరమైనే సిఎం జగన్‌ను కూడా కలుస్తానని ప్రకటన అమరావతి,ఫిబ్రవరి5  ( జనంసాక్షి ) …

పాడేరు పట్టణంలో జోరుగా డీజిల్ /పెట్రోల్ దొంగతనాలు

రాత్రిపూట పోలీస్ గస్తీ లేక ఈ పరిస్థితి..? పాడేరు:ఫిబ్రవరి4:జనం సాక్షి: పాడేరు పట్టణంలో రోజురోజుకు డీజిల్ /పెట్రోల్  దొంగతనాలు ఎక్కువైపోతుంది.ప్రస్తుతపరిస్థితుల్లో డీజిల్/ పెట్రోల్ ధరలుఆకాశన౦టూకుంది. తెల్లర్లు ప్రయాణానికి …

కమర్షియల్‌ భవనాల్లో కానరాని సెల్లార్‌ పార్కింగ్‌….

వాహనాలన్నీ రోడ్డుపైనే.. ట్రాఫిక్‌ సమస్యతో ప్రజలు సతమతం ఎటు చూసినా ఆక్రమణలే…పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులుఅమ్యామ్యాలతో సరిపెట్టుకుంటున్న వైనం నర్సీపట్నం ఫిబ్రవరి 3 (జనంసాక్షి) : ప్రత్యేక కథనం …

ఉలవపంటకు కూలీల కొరత

పెరుగుతన్న కూలీరేట్లతో రైతుల్లో ఆందోళన చిత్తూరు,ఫిబ్రవరి4 (జనంసాక్షి):  ఉలవపంట చేతికొస్తున్న తరుణంలో రైతుల్ని కూలీల కొరత వేధిస్తోంది. సాధారణంగా జనవరిలో నీళ్ల సౌకర్యం ఉన్న రైతులు వరి …

డ్రగ్సట్‌ కేసులో డాక్టర్‌ అరెస్ట్‌

శ్రీకాకుళం,ఫిబ్రవరి1(జనం సాక్షి): శ్రీకాకుళ్‌ జిల్లాలో దారుణ గటన వెలుగు చూసింది. డ్రగ్స్‌ కేసులో రాజాంకు చెందిన ప్రముఖ వైద్యుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. రాజాంలో ఈఎన్‌టీ వైద్యుడిగా …

వైసిపి పాలనలో దళితులపై దాడులు

దళిత సెల్‌ సదస్సులో వర్ల రామయ్య విమర్శలు విజయవాడ,ఫిబ్రవరి1(జనం సాక్షి): వైసీపీ ప్రభుత్వ హయాంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని టీడీపీ నేత వర్ల రామయ్య అన్నారు. …

పోతినను విచారించిన టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు

విజయవాడ,ఫిబ్రవరి1(జనం సాక్షి): అస్లాం మృతి కేసులో మంత్రి వెల్లంపల్లిపై ఆరోపణలు చేసిన జనసేన అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్‌ను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు విచారించారు. ఈ వ్యాఖ్యలకు …

ఇంటర్‌ పరీక్షలకు షెడ్యూల్‌ రెడీ చేస్తున్న బోర్డు

ఫిబ్రవరిలో ప్రీఫైనల్‌ పరీక్షలు..మార్చిలో ప్రాక్టికల్స్‌ ఏప్రిల్‌లో వార్షిక పరీక్షల నిర్వహణకు కసరత్తు అమరావతి,ఫిబ్రవరి1 (జనం సాక్షి):   రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలు ఏప్రిల్‌లో జరిపేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. …