సీమాంధ్ర

ఆరో రోజుకు చేరిన రెవిన్యూ వీఆర్ఏల నిరహార దీక్ష..

జి.మాడుగుల .ఫిబ్రవరి14. జనం సాక్షి. మండల కేంద్రంలో వీఆర్ఏల నిరాహార దీక్ష సోమవారం నాటికి ఆరు రోజులకు చేరుకుంది . ఈ సందర్భంగా వీఆర్ఏల మండల అధ్యక్షుడు …

జనంసాక్షి వార్తలకు స్పందించిన అధికారులు

వేములపూడి పంచాయితీ పారిశుద్ధ్య కార్మికుల  సమ్మె పై స్పందించిన అధికారులు ప్రభుత్వం నుండి జీతాలు వచ్చే వరకు జనరల్ ఫండ్ నుండి ఒక్కకరి 20 వేలు సమ్మె …

జి.మాడుగులలో 40 అడుగులు ఆంజనేయ విగ్రహ శంకుస్థాపన..

భీమిలి కి చెందిన సద్గురు సేవాశ్రమం సాయిరాం ఆధ్వర్యంలో.. 40 అడుగులు ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణం సన్నాహాలు.శంకుస్థాపన లో పాల్గొన్న పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి.. జి.మాడుగుల. …

రోలుగుంట మండలం, జే.నాయుడు పాలెంలో దారుణం

ఆర్థిక సమస్యల కారణంగా భార్యా, భర్తల మధ్య విభేదాలు అర్థరాత్రి ఇద్దరి పిల్లలతో పాటు బావిలో దూకిన తల్లి చిన్నారులు మ్రుతి, క్షేమంగా బయట పడ్డ తల్లి …

పురపాలక సంఘం కార్యాలయం పెద్దబొడ్డేపల్లి తరలించడం పై అభ్యంతరం తెలుపుతూ ఆర్డీవోకు వినతిపత్రం..

నర్సీపట్నం పురపాలక సంఘం కార్యాలయం నర్సీపట్నం నుండి అభ్యతరకరమైన స్థలములో నిర్మించిన అధికార్లపైన, నిభందనలకు విరుద్ధంగా మున్సిపల్ కార్యాలయం తరలించిన కమీషనర్ పై చర్యలు చేపట్టాలి నర్సీపట్నం …

*పీఎస్‍ఎల్వీ-సీ 52 ప్రయోగంపై ఇస్రో కు చంద్రబాబు శుభాకాంక్షలు

అమరావతి: పీఎస్‍ఎల్వీ-సీ 52 రాకెట్ ప్రయోగం విజయవంతం పై ఇస్రో కు టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రయోగం ద్వారా …

విశాఖ జిల్లాలో విషాదం

ఇద్దరు పిల్లల తో స‌హ‌తల్లి ఆత్మహత్యా యత్నం ఇద్దరు పిల్లల లు మృతి-  తల్లిని కాపాడిన స్ధానికులు అమరావతి: విశాఖ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలను బావిలో తోసేసి తల్లి ఆత్మహత్యా …

తిరుమలలోని శ్రీవారి భక్తుల తాకిడి

తిరుమల : తిరుమలలోని శ్రీవారి భక్తుల తాకిడి పెరుగుతుంది. నిన్న శ్రీవారిని 34,562 మంది దర్శించుకున్నారు. 14,689 మంది తలనీలాలు సమర్పించుకున్నారని టీటీడీ అధికారులు వెల్లడించారు. భక్తులు …

నేడు నింగిలోకి పీఎస్‌ఎల్‌వీ సీ52

` ఈ ఏడాది తొలి ప్రయోగానికి ఇస్రో నెల్లూరు,ఫిబ్రవరి 13(జనంసాక్షి): 2022లో తొలి ప్రయోగానికి భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం(ఇస్రో) సిద్ధమైంది. పీఎస్‌ఎల్‌వీ` సీ52 వాహకనౌక ప్రయోగాన్ని.. …

జనంసాక్షి ప్రత్యేక కథనం …. పాపం బలి”పశువులు”

అక్రమంగా కలేభరాలకు తరలిపోతున్న పశు సంపద. మన్యంలో ప్రతి నెల కోట్లలోవ్యాపారం…. నిఘా పెట్టని పోలీసు శాఖ… ఆమ్యామ్యా లతో మౌనం వహిస్తున్న అధికారులు… గోసంరక్షణ చట్టానికి …