సీమాంధ్ర

తెలుగు రాష్టాల్ల్రో శీతల గాలుల ఎఫెక్ట్‌

మరింత పడిపోనున్న కనిష్ఠ ఉష్ణోగ్రతలు..! అమరావతి,డిసెంబర్‌24(జనం సాక్షి): తెలుగు రాష్టాల్రు ఇప్పటికే చలితో వణికిపోతున్నాయి.. అయితే కనిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని.. 2 నుంచి …

త్యాగానికి బాట వేసిన ఏసు ప్రభువు

ప్రజలకు క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపిన జగన్‌ అమరావతి,డిసెంబర్‌24(జనం సాక్షి): క్రిస్మస్‌ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. దైవ కుమారుడు …

పులివెందులలో 323 ఎకరాల్లో జగనన్న కాలనీ

రూ. 147 కోట్లతో జగనన్న కాలనీ అభివృద్ధి ఒక్కో ఇంటిపై ప్రభుత్వం రూ. 6 లక్షలు ఖర్చు ఇండస్టియ్రల్‌ పార్కులో ఆదిత్య బిర్లా గ్రూపు ప్లాంట్‌కు శంకుస్థాపన …

కస్టడీలో ఉన్న నిందితులపై పోలీసుల లాఠీ

తూళ్లూరు పోలీసుల తీరుపై మండిపడ్డ జడ్జి గుంటూరు,డిసెంబర్‌24(జనం సాక్షి): తుళ్ళూరు పోలీసులపై మంగళగిరి జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. తుళ్ళూరు సీఐ దుర్గా ప్రసాద్‌తో పాటు పలువురు …

సినీ నిర్మాణంలో 80శాతం రెమ్యునరేషన్‌కే

హీరోలను పోషించడానికే డబ్బులన్నీ ఖర్చు ప్రొడక్షన్‌ ఖర్చు 20శాతం కూడా మించదు హీరో నాని కామెంట్స్‌పై మంత్రి అనిల్‌కుమార్‌ కౌంటర్‌ నెల్లూరు,డిసెంబర్‌24(జనం సాక్షి): హీరో నాని వ్యాఖ్యలపై …

బిజెపి అధికారంలోకి వస్తే మతమార్పిడిల బిల్లు

ఎపిలో ప్రజాస్వామ్యం మంట కలిసింది ఎపి పునర్నిర్మాణానికి నిధులు ఇస్తున్న కేంద్రం బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ సునీల్‌ దియోధర్‌ విజయవాడ,డిసెంబర్‌24(జనం సాక్షి): ఏపీలో బీజేపీ అధికారంలోకి …

సొంతూరుకు చేరుకున్న చీఫ్‌ జస్టిస్‌ ఎన్‌వి రమణ

ఘనంగా స్వాగతం పలికిన అధికారులు, స్థానికులు గరికపాడు చెక్‌ పోస్టు వద్ద పూర్ణకుంభ స్వాగతం ఎడ్లబండిపై ఊరేగింపుగా గ్రామంలోకి తీసుకుని వెళ్లిన ప్రజలు విజయవాడ,డిసెంబర్‌24(జనం సాక్షి): సుప్రీంకోర్టు …

ఎపి పోలీస్‌ వ్యవస్థ తీరుపై కేంద్రం నిఘా

పోలీస్‌ అధికారుల తీరును పరిశీలిస్తున్న హోంశాఖ త్వరలోనే చర్యలు తప్పవంటూ ఎంపి సిఎం రమేశ్‌ హెచ్చరిక విజయవాడ,డిసెంబర్‌24(జనం సాక్షి): ఎపి పోలీస్‌ పనితీరుపై కేంª`దరం నిఘా పెట్టిందని …

శ్రీవారిని దర్శించుకున్న శ్రీలంక ప్రధాని

తిరుమల,డిసెంబర్‌24(జనం సాక్షి): శ్రీలంక ప్రధాని మహింద రాజపక్సే కుటుంబ సమేతంగా శుక్రవారం ఉదయం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. గురువారం తిరుమలలోని శ్రీకృష్ణ విశ్రాంతి గృహం వద్దకు ఆయనకు …

మురళికి ప్రాణరక్షణ కల్పించండి

డిజిపికి చంద్రబాబు లేఖ అమరావతి,డిసెంబర్‌24(జనం సాక్షి):చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ కార్యకర్త మురళీపై దాడి ఘటన పై టిటిడి నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. వైసీపీ నేతలు తమ …