నిజామాబాద్

సమస్యలపై నిరంతర పోరాటం : కాంగ్రెస్‌

నిజామాబాద్‌,అక్టోబర్‌24(జ‌నంసాక్షి): రైతుల సమస్యలతో పాటు, ఫీజు రియంబర్స్‌మెంట్‌ తదితర సమస్యలపై కాంగ్రెస్‌ పోరాడుతుందని డిసిసి అధ్యక్షుడు తాహిర్‌బిన్‌ అన్నారు. సీఎం కేసీఆర్‌ ఏకపక్ష నిర్ణయాలతో అన్ని వర్గాలకు …

ప్రజలకు ఆహ్లాదాన్ని అందించడమే లక్ష్యంగా మినీ ట్యాంక్‌ బండ్‌లు

-బాన్సువాడ కల్కి చెరువు ట్యాంక్‌బండ్‌ పనులను పరిశీలించిన మంత్రి పోచారం కామారెడ్డి,అక్టోబర్‌ 23(జ‌నంసాక్షి): తెలంగాణాలోని ప్రధాన పట్టణాలతోపాటు ఓమోస్తరుగా ప్రజాదరణ ఉన్న గ్రామాల్లో కూడా ప్రజలకు ఆహ్లాదాన్ని …

మన్మధస్వామి పాదయాత్రను విజయవంతం చేయండి

మఠాధిపతి సోమయ్యప్ప బిచ్కుంద (జనంసాక్షి) ఈ నెల 22 నుండి నవంబర్ 3 వరకు బిచ్కుంద నుండి మన్మధస్వామి వరకు పాదయాత్ర ఉందని బిచ్కుంద మండలకేంద్రంలోని మఠాధిపతి …

నియంతృత్వ పాలన తగదు: బిజెపి

నిజామాబాద్‌,అక్టోబర్‌18(జ‌నంసాక్షి): రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ నియంతృత్వ పాలన సాగుతోందని బిజెపి జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి విమర్శించారు. నకిలీ విత్తనాలు, వర్షాలతో రైతులు నట్టేట మునిగినా రైతులను …

రైతు సమస్యలపై అనవసర రాద్దాంతం

నిజామాబాద్‌,అక్టోబర్‌17(జ‌నంసాక్షి): ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే ఆర్మూర్‌ జీవన్‌ రెడ్డి అన్నారు.తెరాస ప్రభుత్వంతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని అన్నారు. ఇంతకాలం 80 శాతం నిధులను …

ఆయుర్వేదం భారతీయ ప్రాచీన సాంప్రదాయ వైద్యం

-కలెక్టర్‌ రవిందర్‌రెడ్డి నిజామాబాద్‌,అక్టోబర్‌12(జ‌నంసాక్షి): గతంలో ఎంతోప్రాచుర్యం పోందిన ఆయుర్వేద వైద్యం తిరిగి మంచి రోజులు వస్తున్నాయని, దీనికి ఉదాహరణ ప్రజలనుంచి వస్తున్న ఆదరణెళి ముఖ్యమని నిజామాబాద్‌ జిల్లా …

నిజాంసాగర్‌కు జలకళ

నిజామాబాద్‌,సెప్టెంబర్‌ 26,(జనంసాక్షి): నిజాంసాగర్‌ ప్రాజెక్టుకు ఎగువనుంచి నీరు రావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద గురించి మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధికారులను …

పటేల్‌ వల్లే సంస్థానాల విలీనం

– కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ – భాజపాలో చేరిన డీఎస్‌ తనయుడు అరవింద్‌ నిజామాబాద్‌,సెప్టెంబర్‌ 17,(జనంసాక్షి): సెప్టెంబర్‌ 17న తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా నిజామాబాద్‌లో భారతీయ …

జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ

నిజామాబాద్‌,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జిల్లాలో భారీగా బతుకమ్మ పండగను నిర్వహిస్తామని ప్రకటించారు. ఈనెల 26న హైదరాబాద్‌లోని గచ్చిబౌలీ స్టేడియంలో జరగబోయే రాష్ట్ర స్థాయి బతుకమ్మ వేడుకలకు …

విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి

నిజామాబాద్‌,సెప్టెంబర్‌4(జ‌నంసాక్షి): పీఆర్‌సీ బకాయిలు చెల్లింపుతో పాటు ఆరోగ్యకార్డులు అన్ని ఆసుపత్రుల్లో పనిచేసేలా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యా సంఘాల నేతలు డిమాండ్‌ చేశారు. ప్రతి 40పాఠశాలలకు ఒక ఉప …