నిజామాబాద్

చెట్టుని ఢీకొన్న కారు: దంపతులు మృతి

నిజామాబాద్:డిచ్ పల్లి మండలం చాంద్రాయణ్ పల్లి వద్ద కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణీస్తున్న దంపతులు మృతి చెందారు. మృతులు బోధన్ …

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు పలికిన షబ్బీర్ అలీ, వంశీచందర్ రెడ్డి

నిజామాబాద్, మే 12:  కామారెడ్డిలో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు శాసనమండలి ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ, కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచందర్ రెడ్డి మద్దతు తెలిపారు. ప్రభుత్వం ఆర్టీసీ …

పర్యాటకంగా నిజాంసాగర్ ప్రాజెక్టు : హరీష్‌రావు

నిజామాబాద్ : నిజాంసాగర్ ప్రాజెక్టును నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిజాంసాగర్ ప్రాజెక్టును పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని …

కారు ప్రమాదంలో ఇద్దరు మృతి.. 

నిజామాబాద్ : ఓ కారు ప్రమాదం రెండు నిండు ప్రాణాలను బలితీసుకుంది.  నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలం సికింద్రాపూర్ వద్ద సోమవారం తెల్లవారుజామున ఓ కారు నిర్మాణంలో …

నిజామాబాద్ లో ఇసుకలారీల పట్టివేత 

నిజామాబాద్ : జిల్లాలోని నిజాంసాగర్ మండలం బొబ్బుగుడిసె చౌరస్తా వద్ద పలు ఇసుక లారీలను సోమవారం ఉదయం పోలీసులు సీజ్ చేశారు. ఇసుక క్వారీలో రూ.14,000 చెల్లించి …

మిషన్ కాకతీయపై ప్రతిపక్షాల రాద్ధాంతం – హరీష్ రావు..

నిజామాబాద్ : కామారెడ్డి మండలం బి.బి.పేటలో మిషన్ కాకతీయ పనులను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మిషన్ కాకతీయను ప్రతిపక్షాలు …

నేడు నిజామాబాద్ లో హరీష్ పర్యటన..

నిజామాబాద్ : జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటించనున్నారు.

అకాల వర్షాలతో రైతులకు నష్టం: పోచారం

నిజామాబాద్ : తెలంగాణలో అకాల వర్షాలతో రైతులకు తీవ్ర నష్టం జరిగిందని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. చేతికొచ్చిన పంట నష్టపోవడం చాలా బాధాకరమన్నారు. …

అలాంటి భర్త నాకు అక్కర్లేదు.. ఆగిన పెళ్లి

 నిజామాబాద్: మరికొద్ది గంటల్లో జరగాల్సిన పెళ్లి అదనపు కట్నం కారణంగా ఆగిపోయింది. తనకు అదనంగా మరో రెండు లక్షలు కట్నం కావాలని వరుడు డిమాండ్ చేయడంతో ఇలాంటి …

కట్నం డబ్బుతో ఉడాచించిన వరుడు

నిజామాబాద్: మరికొద్ది సేపట్ల్లో వధువు మెడలో తాళి కట్టాల్సిన వరుడు కాస్తా కట్నం డబ్బులతో పెళ్లికి ముందే ఉడాయించాడు. నిజామాబాద్ ఆర్యనగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. పెళ్లి …