నిజామాబాద్

టిఆర్‌ఎస్‌ పటిష్టత కోసం కార్యాచరణ

నిజామాబాద్‌,మార్చి25  : జిల్లాలో టిఆర్‌ఎస్‌ పటిష్టత కోసం కార్యాచరణ చేస్తున్నారు. అడహ్‌కమిటీలు వేసుకుని ముందుకు సాగుతన్న వారు పార్టీ పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. ఇటీవల చేపట్టిన …

పోలీసుల కళ్లుగప్పి సంకెళ్లతో ఖైదీ పరారీ

డిచ్‌పల్లి (నిజామాబాద్):  పోలీసుల కళ్లుగప్పి ఓ ఖైదీ సంకెళ్లతో పరారయ్యాడు. మంగళవారం రాత్రి జరిగిన ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలో కలకలం సృష్టించింది. విశ్వసనీయ సమాచారం …

ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. ఒకరు మృతి

నిజామాబాద్‌, మార్చి 25: జిల్లాలోని కమ్మర్‌పల్లి దగ్గర బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో ఒకరు …

‘సోనియా గాంధీని జనం మరిచిపోయారు’

 నిజామాబాద్ : తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని ప్రజలు మరిచిపోయారని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యరాలు కల్వకుంట్ల కవిత అన్నారు. రేంజల్ మండలం భూపల్లిలో మిషన్ కాకతీయ పనులను ప్రారంభించిన …

నిజామాబాద్ లో మంత్రి జగదీష్ పర్యటన..

నిజామాబాద్: జిల్లాలో విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి పర్యటిస్తున్నారు. ఈ సందర్భ మంత్రి ఎల్లారెడ్డి, నాగిరెడ్డి మండలాల్లో ఐదు విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన చేశారు.

ప్రజా ఉద్యమంగా మిషన్ కాకతీయ

చెరువుల పునరుద్ధరణను ప్రజా ఉద్యమంగా చేపట్టాలని మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మిషన్ కాకతీయ ప్రారంభం సందర్భంగా జరిగిన సభలో ఆయన …

బంగారు తెలంగాణ సాధిస్తారా?

 నిజామాబాద్: సారా తెలంగాణగా మార్చకుండా, విద్యుత్ భారం పడకుండా బంగారు తెలంగాణ సాధిస్తారా అని కేసీఆర్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ …

‘అసెంబ్లీ సమావేశాల తర్వాత హైదరాబాద్లో కనిపించొద్దు’

నిజామాబాద్: మిషన్ కాకతీయను పవిత్ర యజ్ఞంలా చేపట్టండి… తెలంగాణ ఉద్యమంలా మిషన్ కాకతీయను జయప్రదం చేయండంటూ సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు పిలుపు నిచ్చారు. గురువారం నిజామాబాద్ …

చెరువుల పునరుద్ధరణకు ఓపెన్‌ టెండర్లు: సీఎం కేసీఆర్‌

నిజామాబాద్‌: గత పాలకులు చెరువుల అభివృద్ధిని గత పాలకులు పట్టించుకోలేదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. చెరువుల పునరుద్ధరణకు ఆన్‌లైన్‌లో ఓపెన్‌ టెండర్లు పిలుస్తామని తెలిపారు. నిజామాబాద్‌ జిల్లా …

చెరువులు తెలంగాణ వారసత్వ సంపద: హరీష్

నిజామాబాద్: దేశంలో ఏ రాష్ట్రంలో లేని చెరువులు మన రాష్ట్రంలో ఉన్నయని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీష్‌రావు తెలిపారు. నేడు నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డిగూడలోని సదాశివనగర్‌లో సీఎం …