నిజామాబాద్

పాఠశాల సమస్యలను పరిష్కరించాలి

మాచారెడ్డి జులై 5 (జనంసాక్షి) మాచారెడ్డి మండల కేంద్రంలో ఉన్న పాఠశాలల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పి.డి.ఎస్‌.యూ మండల శాఖ అధ్యక్షులు దేవరాజు ఆధ్వర్యంలో సిరిసిల్లా కామారెడ్డి …

మూఢనమ్మకాలపై అవగాహన సదస్సు

బీర్కూర్‌, జూలై 5 (జనంసాక్షి) మండలంలోనిసంగెం గ్రామంలో పోలీసుల ఆధ్వర్యంలో మూఢనమ్మకాలపై అవగాహన కల్పించేందుకుమెజీషియన్‌ సత్యనారాయణ ద్వారా ప్రదర్శనలు నిర్వహిస్తునకుట్లు ఎస్‌ఐ మధుసుధన్‌ రెడ్డి తెలిపారు. గ్రామీణ …

5 గ్రామాల్లో గ్రామసభలు

దోమకొండ జులై 5 (జనంసాక్షి) దోమకొండ మండలంలో దోమకొండ, అంచనూర్‌, తుజల్‌పూర్‌, యాడారం, పోచన్‌పల్లి గ్రామాల్లో గురువారం గ్రామసభలు నిర్వహించారు.ఈ సంధర్భంగా ఆయా గ్రామ సభల్లో త్రాగు …

పారిశుద్ధ్య కార్మికుల ఘర్షణ, నలుగురికి గాయాలు

నిజామాబాద్‌ : నగరంలోని శివాజీనగర్‌లో పారిశుద్ద్య కార్మికుల మధ్య ఈ రోజు రాత్రి తలెత్తిన ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది. కార్మికులు రెండు వర్గాలుగా విడిపోయి కత్తులతో దాడిచేసుకున్నారు. …

భూ వివాదంలో న్యాయం జరగలేదని ఆత్మహత్యయత్నం

నిజామాబాద్‌ :డిచ్‌పల్లి మండలం లోని గొల్లపల్లి గ్రామానికి చెందిన గుడాల సాయి నిజామాబాద్‌ కలెక్టరేట్‌ ముందు ఆత్మహత్యయత్నం చేశాడు. తన భూమి విషయంలో వివాదం చేలరేగడంతో అన్యాయం …

టెలిఫోన్‌ ఎక్ఛేంజిలో అగ్నిప్రమాదం

నిజామాబాద్‌: దర్పల్లిలోని టెలిఫోన్‌ ఎక్జేంజ్‌ కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కార్యాలయంలోని ఫర్నిచర్‌తో పాటు, సాంకేతిక పరికరాలు కూడా కాలిపోయ్యాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.

ఇంటర్‌ ఇంప్రూవ్‌మెంట్‌ ఫలితాలలో

వాగ్దేవి కళాశాల విద్యార్థుల ప్రతిభ వేములవాడ, జూన్‌ 16 (జనంసాక్షి) : శనివారం ప్రకటించిన ఇంటర్‌ ఇంప్రూవ్‌మెంట్‌ రెండవ సంవత్సరం ఫలితాలలో వేములవాడ పట్టణంలోని వాగ్దేవి కళాశాలకు …

కరంట్‌ సమస్యలకు ఫ్యూజ్‌ఆఫ్‌ కాల్‌లో సంప్రదించాలి

వేములవాడ, జూన్‌ 16, (జనంసాక్షి) : సెస్‌ పరిధిలో గల వేములవాడ పట్టణ విద్యుత్‌ వినియోగ దారులు తమ విద్యుత్‌ సమస్యలకు గాను స్థానిక ఫ్యూజ్‌ ఆఫ్‌ …

ఇసుక టిప్పరు డీసీఎం ఢీకొని డ్రైవర్లకు గాయలు

వేల్పూర్‌ 16 (జనంసాక్షి) : వేల్పూర్‌ మండల కేంద్రంలోని రాత్రి 11గం|| ఇసుక టిప్పరు డిసియంను తప్పించబోయి ఇంకో డీసీఎంకు ఢీకొనడం జరిగింది, ఇసుక ట్రాక్టర్‌ డ్రైవర్‌ …

కారు, సైకిల్‌ ఢీ : ఒకరు మృతి

ఆర్మూర్‌ జూన్‌ 16 (జనంసాక్షి) : ఆర్మూర్‌ పట్టణ శివారు ప్రాంతమైన దోభిఘట్‌ వద్ద శనివారం సాయంత్రం 5 గంటలకు నిజామాబాద్‌ నుండి అర్మూర్‌వైపు వస్తున్న  ఎపి …