హైదరాబాద్
వరికి మద్దతు ధర పెంచినందుకు కృతజ్ఞతలు:సిఎం
హైదరాబాద్: వరికి మద్దతు ధర 170 రూపాయాలు పెంచినందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హర్షం వ్యక్తం చేస్తూ యుపీఎ చైర్పర్సన్ సోనియాగాంధి, మన్మోహన్సింగ్లకు కృతజ్ఞతలు తెలిపారు.
వరికి మద్దతు ధర పెంపు
ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం వరికి మద్దతు ధరను పెంచింది. క్వింటాలుకు 170 రూపాయాలు పెంచింది. పెంచిన ధరను కలుపుకుని క్వింటాలుకు 1250 రూపాయాలు.
విశాఖ స్టీల్ప్లాంట్ బాధితులను పరామర్శించనున్న చంద్రబాబు
హైదరాబాద్: వాశాఖపట్నంలోని ఉక్కు కర్మగారంలో జరిగిన గాయపడిన బాధితులను నేడు టిడిపి అధినేత చంద్రబాబు విశాఖకు వేళ్ళనున్నారు
తాజావార్తలు
- ఉప్పల్లో మహిళల జీవనోపాధికి మరో ముందడుగు
- అనాథ ఆడబిడ్డల విద్యకు భరోసా -ఉప్పల ఆశ్రమ విద్యాలయం
- ఓటరు జాబితా రూపకల్పనలో ప్రతి పౌరుడి భాగస్వామ్యం అవసరం
- డ్రంక్ అండ్ డ్రైవ్పై కోర్టు కఠిన వైఖరి
- ఉప్పల్ జంక్షన్లో వర్షాకాల సన్నద్ధతపై ఉన్నతస్థాయి అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన
- ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్న ఎమ్మార్వో
- గ్రామాన్ని అభివృద్ధి బాటలు నడిపిస్తాం
- టీజీఎండిసి చైర్మన్ బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం
- సర్ సర్వే వివరాలను పక్కగా నిర్వహించాలి
- అకొండపేట ప్రాథమిక పాఠశాలలో అక్షరాబ్యాసం
- మరిన్ని వార్తలు






