జిల్లా వార్తలు
పీసీసీ సమన్వయకర్తలతో రేపు బొత్స భేటీ
హైదరాబాద్: ఉప ఎన్నికల నియోజకవర్గాల పీసీసీ సమన్వయకర్తలతో రేపు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ భేటీ కానున్నారు. ఉప ఎన్నికల ఫలితాలపై ఆయన సమీక్ష చేపట్టనున్నారు.
చంద్రబాబు ఎన్టీఆర్ ట్రస్టుభవన్లో భేటీ
హైదరాబాద్: ఒంగోలు నియోజకవర్గ నేతలతో తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ఎన్టీఆర్ ట్రస్గుభవన్లో భైటీ అయ్యారు. ఉపఎన్నికల ఫలితాలపై సమీక్షించారు. ఓటమికి గల కారణాలను నేతలతో విశ్లేషించారు.
తాజావార్తలు
- అమెరికా అండతో రెచ్చిపోతున్న పాక్
- కేవలం పురుషులకే… నిబంధన ఎందుకు పెట్టారు?
- ఉద్రిక్తతల మధ్య విపక్షాల ర్యాలీ
- కాగ్ నివేదికతో రేవంత్ ప్రభుత్వం అసమర్థత బయటపడింది
- ‘మేక్ ఇన్ ఇండియా’తోనే ఆపరేషన్ సిందూర్ లక్ష్యం నెరవేరింది
- భారత్ అభివృద్ధిపై ట్రంప్ అక్కసు
- పోస్టల్ సేవల్లో సర్వర్ ప్రాబ్లమ్స్
- *Janam Sakshi is widely recognized
- Several Telugu newspapers in Telangana- Indian Newspaper Society
- janamsakshi Based on the latest industry reports
- మరిన్ని వార్తలు