జిల్లా వార్తలు

స్వీడన్‌నుంచి సురక్షితంగా బయటపడ్డ భారతీయులు

హైదరాబాద్‌:ట్రావెల్స్‌ సంస్ధ మోసంతో స్వీడన్‌లో చిక్కుకుపొయిన భారతీయులు సురక్షితంగా అక్కడినుంచి తిరుగుప్రయాణమయ్యారు.ట్రావెల్స్‌ యాజమాన్యం ప్రయాణీకులతో రాయబార కార్యాలయ అధికారులు జరిపిన చర్చలు సఫలమయ్యాయి.సందర్శకులను పంపేందుకు అధికారులు అంగీకరించారు.దాంతో …

అది బూటకపు ఎన్‌కౌంటర్‌

హైదరాబాద్‌: ఛత్తీస్‌గడ్‌ చితల్‌నార్‌, బీజాపూర్‌ ఆడవులలో ఈ నెల 28 న జరిగిన బూటకపు ఎన్‌కౌంటరేనని విరసం నేత వరవరరావు ఆరోపించారు. ఆదివాసీలను ఖాళీ చేయించడానికి ఈ …

రుణాలు పొందని వారికీ ఇవ్వండి

హైదరాబాద్‌, జూన్‌ 30 : బ్యాంకుల రుణ లక్ష్యంలో 25 శాతం బలహీన వర్గాలు, ఇంత వరకు రుణాలు పొందని రైతులకు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్‌ …

నెలాఖరులోగా పూర్తి చేయండి

హైదరాబాద్‌, జూన్‌ 30: జిల్లాలో అసంపూర్తిగా ఉన్న గ్రామ పంచాయితీ భవనాలను, మండల సమాఖ్య భవనాలను జూలై చివరి నాటికి పూర్తి చేయాల్సిందిగా సంబంధిత అధికారులను రంగారెడ్డి …

ఎన్టీపీసీలో సాంకేతికలోపం

విశాఖ: సింహద్రి ఎన్టీపీసీలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో మొదటి రెండు యూనిట్లలో వయ్యి మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడిండి. వెంటనే రంగంలోకి దిగిన నిపుణులు …

తెలంగాణపై త్వరగ నిర్ణయం తీసుకోవాలి

హైదరాబాద్‌: ఉప ఉన్నికల్లో ఓటమి పాలవటంతో కాంగ్రెస్‌ రాయల తెలంగాణ తెరపైకి తెచ్చిందని తెలంగాణపై స్పష్టత ఇవ్వాలని ఇంకి నాన్చడం సరికాదన్నారు టీడీపీ సీనియర్‌ నేత తలసాని …

నాగార్జున అగ్రి కెమికల్‌లో ప్రమాదం పట్ల చంద్రబాబు దిగ్భ్రాంతి

హైదరాబాద్‌:  శ్రీకాకుళం జిల్లా నాగార్జున అగ్రి కెమికల్‌ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగి పలువురు గాయపడటం పట్ల చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడినవారికి తక్షణమే మెరుగైన …

జులై ఆఖరునా మూతపడుతున్న ‘ద వర్డ్‌ పత్రిక

లండన్‌:తొమ్మిదేళ్ల పాటు సంగీత అభిమానుల్ని అలరించిన ‘ద వర్డ్‌ పత్రిక జులైలో మూతబడుతోంది.పత్రికా రంగంలోనూ,సంగీత వ్యాపారంలోనూ వచ్చిన మార్పుల కారణంగా తాము పత్రికను కొనసాగించలేకపొతున్నామని సంపాదకుడు డేవిడ్‌ …

ఏపీ భవన్‌ లో అగ్ని ప్రమాదం

న్యూడిల్టీ: ఏపీభవన్‌ ప్రాంగణంలో ఈ మధ్యాహ్నం అగ్ని ప్రమాదం చోటుచేసెకుంది. వెంటనే స్పందించిన అధికారులు, మీడియా సిబ్బంది మంటలను అర్పివేశారు. చెత్తకు నిప్పంటుకుని మంటలు చలరేగాయి.

5లోగా రైతులకు ఇవ్వండి

హైదరాబాద్‌, జూన్‌ 30 : జిల్లాకు కరువు సహాయం కింద మంజూరైన 62 కోట్ల ఇన్‌ఫుట్‌ సబ్సిడీ మొత్తాన్ని జూలై 5లోగా రైతుల ఖాతాల్లో జమ అయ్యేలా …