సీమాంధ్ర

లేపాక్షీ ఉత్సవాలు ప్రారంభం

అనంతరం: పట్టణంలో లేపాక్షి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి రఘువీరారెడ్డి ఈ ఉత్సవాలను ప్రారంభించారు నంది విగ్రహం నుంచి పాఠశాల విద్యార్థులు, కళాకారుల ర్యాలీని అయన …

మంత్రి బాలరాజుకు గల్లాకు మధ్య మాటల వివాదం

విశాఖపట్నం: రోబోశాండ్‌ వర్క్‌షాపులో విశాఖలో కృత్రిమ ఇసుక తయారీపై జరుగుతున్న సమావేశంలో ఇసుక మాఫియా ఆగడాలపై మంత్రి బాలరాజు గనులశాఖ మంత్రి గల్లా అరుణకు ఫిర్యాదు చేశారు. …

విద్యుత్‌ కోతలకు నిరసనగా ఈపీడీసీఎల్‌ కార్యాలయాన్ని ముట్టడించిన టీడీపీ

విశాఖపట్నం: రాష్ట్రంలో విద్యుత్‌ కోతలకు నిరసనగా ఈపీడీసీఎల్‌ కార్యాలయాన్ని టీడీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ముట్టడించారు. ప్రభుత్వానికి వ్యతిరేఖంగా నినాదాలు చేశారు. విద్యుత్‌ కోతలనుంచి రాష్ట్రన్ని కాపాడాలని ప్రభుత్వాన్ని …

ప్రస్తుత రాజకీయాలకు నేను సరిపోను – రాయపాటి

గుంటూరు: తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌ పదవి రాకపోవడంతో తీవ్ర నిరాశలో ఉన్న గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు మరోసారి ప్రస్తుత రాజకీయల పట్ల తన అసంతృప్తి …

తేదేపా నేతలను అడ్డుకున్న పోలీసులు

గుంటూరు: తెనాలిలో రాష్ట్ర పురపాలక శాఖామంత్రి మహీదర్‌రెడ్డి బస చేసిన ట్రావెల్స్‌ బంగ్లాను తేదేపా నేతలు ముట్టడించడం ఉద్రిక్తతకు దారి తీసింది. తెనాలిలో కూరగాయల మార్కెట్‌ ప్రారంభకార్యక్రమానికి …

జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఐరన్‌ మాత్రాలు వికటించి విద్యార్థికి అస్వస్థత

గుంటూరు: కారంపూడి ఆరోగ్య కేంద్రం పరిధిలోని జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాలలో గురువారం ఐరన్‌ మాత్రలను విద్యార్థులకు పంపిణీ చేశారు. ఆ మాత్రలు మింగిన 7వ తరగతి విద్యార్థి …

జూనియర్‌ డాక్టర్ల ఆందోళన

విజయవాడ: గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవాలు అందించటానికి సరైన మార్గదర్శకాలు లేవని గత 3రోజులుగా ఆందోళన చేస్తున్న జూడాల ఎన్టీయర్‌ హెల్త్‌యూనివర్శిటీని ముట్టడించి ప్రభుత్వానికి, వైద్య ఆరోగ్యశాఖకు …

సెప్టెంబర్‌ 1న రహదారుల దిగ్బందనం

గుంటూరు: కృష్ణా డెల్టా సమైస్యపై సెప్టెంబర్‌ 1న 4జిల్లాల్లో రహదారుల దిగ్బందనం చేయాలని రైతు కమిటీ నిర్ణయించింది. ఈ రోజు గుంటూర్‌లో జరిగిన అఖిలపక్ష రైతుల సమావేశంలో …

ఏసీబీకి చిక్కిన అవినీతి చేప

ప్రకాశం: ముండ్లమూరు తాసీల్దారు మల్లీకార్జున ప్రసాద్‌ ఈ రోజు చౌకధరల దుకాణం డీలర్‌ నుంచి 3,700 లంచం తీసుకుంటూ ఏసీబీ చిక్కాడు.

చినగంజాంలో ముగ్గురు సజీవదహనం

చినగంజాం: ప్రకాశం జిల్లా చినగంజాం మండలం అడవీధిపాలెంలో ముగ్గురు వ్యక్తులు సజీవదహనం అయ్యారు. అన్పా చెల్లెళ్లయిన సుబ్రహ్మణ్యం, రోజా, వారి మేనకోడలైన కీర్తన గ్రామంలోని ఒకే ఇంటిలో …

తాజావార్తలు