సీమాంధ్ర
ఏసీబీకి చిక్కిన అవినీతి చేప
ప్రకాశం: ముండ్లమూరు తాసీల్దారు మల్లీకార్జున ప్రసాద్ ఈ రోజు చౌకధరల దుకాణం డీలర్ నుంచి 3,700 లంచం తీసుకుంటూ ఏసీబీ చిక్కాడు.
పద్మావతి ఎక్స్ప్రెస్ మూడో బోగీలో మంటలు,భయాందోళనలో ప్రయాణికులు
నెల్లూరు: తిరుపతి-సికింద్రాబాద్ పద్మావతి ఎక్స్ప్రెస్ మూడో బోగీలో మంటలు చెలరేగాయి. మంటలను రైల్వే గార్డులు గుర్తించారు. పొగలు దట్టంగా కమ్ముకోవడంతో ప్రయాణికులు భయాందోళన చెందుతున్నారు.
తాజావార్తలు
- ఈడీ,సీబీఐ దాడులతో అస్వస్థతకు గురైన కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ కన్నుమూత
- 42% బీసీ రిజర్వేషన్ల సాధనకు.. నేడు హస్తినలో మహాధర్నా..
- అభివృద్ధి ప్రయాణంలో అచంచలమైన స్వరం*
- *Janamsakshi Telugu Daily* stands out as a pillar of Telugu journalism in Telangana.
- *Janamsakshi Telugu Daily*
- బంజారాహిల్స్ లో భారీ గుంత
- బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్
- గాజా ప్రజల ఆకలి తీరుస్తాం
- యెమెన్ తీరంలో 68 మంది జలసమాధి
- శిబూసోరెన్ కన్నుమూత
- మరిన్ని వార్తలు