సీమాంధ్ర

అనంతలో వైకాపా కాంగ్రెస్‌ కార్యకర్తల మధ్య వాగ్వదం

అనంతపురం: నగరంలోని పాతూరు మహాత్మగాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన అధికారిక కార్యక్రమానికి వైకాపా ఎమ్మెల్యే గుర్నాథరెడ్డిని ఆహ్వానించాలేదని ఆపార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఆ కార్యక్రమాంలో …

సింహద్రి ఎన్టీపీసీలో కార్మికుని మృతి. అందోళన

  పరవాడ సింహద్రి జాతీయ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం ఎన్టీపీసీ నాలుగో యూనిట్‌ విస్తరణ పనుల్లో బుధవారం ఉదయం ప్రమాదం సంబవించింది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంకు చెందిన …

నగలషాపులో కిలో బంగారం అపహరణ

విశాఖపట్నం: వివాఖపట్నంలోని మురలినగర్‌లో ఈ రోజు మధ్యహ్నం 2గంట ప్రాంతంలో నందితా నగల షాపులోకి తవేరా వాహనంలో 5గురు వచ్చి తుపాకులతో బెదిరించి కిలో బంగారం అపహరించారు. …

మోహినీ ఆవతారంలో శ్రీవారు

  తిరుమల బ్రహ్మండనాయకుని బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఐదో రోజు ఉదయం అ దేవదేవుడు మోహినీ అవతరంలో తిరుమాడ వీదుల్లో వూరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. మోహినీ …

బొబ్బిలిలో బాణసంచ పేలిన ఘటనలో మరోకరి మృతి

బొబ్బిలి: బాణసంచా పేలిన ఘటనలో మరొకరు మృతి చెందారు. బుధవారం నాటికి 5గురు మృతి చెందార. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం యపారాది గ్రామంలో మంగళవారం రాత్రి …

వేరుశెనగ విత్తనాల కోసం తోవులాట

దేవరుప్పల: మండల కేంద్రంలో వేరుశెనగ విత్తనాల పర్మిట జారి రసాభాసగా మారింది మండలానికి 330బస్తాల వేరుశెనుగా విత్తనాలు రాగా ఉదయం నుంచి 1500 మంది రైతులు గుమికూడారు …

పెట్రోల్‌ డీలర్లకు కమీషన్‌ పెంచాలి

గుంటూరు: పెట్రోల్‌ డీలర్లకు కమీషన్‌ పెంచాలని పెట్రో డీలర్ల సమాఖ్య ప్రభుత్వన్ని డిమాండ్‌ చేసింది. ఈ రోజు గుంటూరులో డీలర్ల సమాఖ్య సమావేశమై పలు నిర్ణయాలు తీసుకుంది. …

సమైక్యాంధ్ర కృత్రిమ ఉద్యమం

 ఊపందుకుంటున్న జై ఆంధ్రా ఉద్యమం : వసంత నాగేశ్వరరావు జై ఆంధ్ర బహిరంగ సభను అడ్డుకున్న పోలీసులు నందిగామాలో ఉద్రిక్తత నందిగామాసెప్టెంబర్‌ 14 (జనంసాక్షి): కృష్ణా జిల్లా …

27మంది కమ్యూనిటీ గార్డుల నియామకం

విశాఖపట్నం : నగర కమిషనరేట్‌లో తాజాగా ఏర్పాటు చేసిన కమ్యూనిటీ గార్డుల వ్వవస్థలో 27మందికి శిక్షణ ఇచ్చి నియమించినట్లు సీపీ పూర్ణ చంద్రరావు తెలిపారు. బుధవారం కమిషనరేటే …

జంగమేశ్వరపురంలో ప్రేమికుల అత్మహత్య

ప్రకాశం: మార్టూరు మండలం జంగమేశ్వరపురంలో చెట్టుకు ఉరి ప్రేమికులు అత్మహత్య చేసుకున్నారు

తాజావార్తలు