సీమాంధ్ర

పెట్రోల్‌ డీలర్లకు కమీషన్‌ పెంచాలి

గుంటూరు: పెట్రోల్‌ డీలర్లకు కమీషన్‌ పెంచాలని పెట్రో డీలర్ల సమాఖ్య ప్రభుత్వన్ని డిమాండ్‌ చేసింది. ఈ రోజు గుంటూరులో డీలర్ల సమాఖ్య సమావేశమై పలు నిర్ణయాలు తీసుకుంది. …

సమైక్యాంధ్ర కృత్రిమ ఉద్యమం

 ఊపందుకుంటున్న జై ఆంధ్రా ఉద్యమం : వసంత నాగేశ్వరరావు జై ఆంధ్ర బహిరంగ సభను అడ్డుకున్న పోలీసులు నందిగామాలో ఉద్రిక్తత నందిగామాసెప్టెంబర్‌ 14 (జనంసాక్షి): కృష్ణా జిల్లా …

27మంది కమ్యూనిటీ గార్డుల నియామకం

విశాఖపట్నం : నగర కమిషనరేట్‌లో తాజాగా ఏర్పాటు చేసిన కమ్యూనిటీ గార్డుల వ్వవస్థలో 27మందికి శిక్షణ ఇచ్చి నియమించినట్లు సీపీ పూర్ణ చంద్రరావు తెలిపారు. బుధవారం కమిషనరేటే …

జంగమేశ్వరపురంలో ప్రేమికుల అత్మహత్య

ప్రకాశం: మార్టూరు మండలం జంగమేశ్వరపురంలో చెట్టుకు ఉరి ప్రేమికులు అత్మహత్య చేసుకున్నారు

సీతంపాలెంలో విషజ్వరాలు ప్రబలి 30 మందికి అస్వస్థత

విశాఖ: నక్కపల్లి మండలం సీతంపాలెంలో విషజ్వరాలు ప్రబలి 30 మంది అస్వస్థతకు గూరయ్యారు

మంచివారు రాజకీయల్లోకి రాలేకపోతున్నారు

విజయనగరం :నిజాయితీ పరులు నెగ్గాలంటే ఎన్నికల్లో సంస్కరణలు అవసమని ల్‌క్‌సత్తా అధినేత జయప్రకాశ్‌ నారాచణ అన్నారు. కనీసం రూ.5కోట్లు లేకపోతె అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేని పరిస్థితి …

యూనిఫారం వేససుకురాలేదని విద్యార్థులను చావబాదిన ప్రధానోపాధ్యాయుడు

తెనాలి :పాఠశాలకు యూనిఫారం వేససుకురాలేదన్న కారణంతో 9న తరగతి చదువుతున్నషేక్‌ సాదద్‌లను తెనాలి కోగంటి శివయ్య మున్సిపల్‌ హైస్కూల్‌ ప్రదానోపాధ్యాయులు ప్రసన్నాంజనేయులు చావబాదారు.కేబుల్‌ వైరుతో విద్యార్ధులను రక్తం …

లాం గ్రామంలో రోడ్డు ప్రమాదం-నలుగురి మృతి

గుంటూరు : తాడికొండ మండలం లాం గ్రామ సమీపంలో ఫోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది ఆర్టీసీ బస్సు లారీని ఢీకొన్న ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు …

మచిలిపట్నం పోలీసుస్టేసన్‌ ముందు పేలుడు

కృష్ణా: జిల్లాలోని మచిలీపట్నంలోని పోలీస్‌స్టేషన్‌ ముందు పేలుడు సంబవించింది. దీంతో కిలోమీటరు మేరా శబ్ధం వినిపించింది. సమీపంలోని తితిదే కల్యాణమండపం ప్రహారి గోడ కూలిపోయింది.

శ్రీవారి సన్నిధిలో రాష్ట్రపతి

ఘనంగా స్వాగతం పలికిన గవర్నర్‌, సీఎం తిరుమల, సెప్టెంబర్‌ 9 (జనంసాక్షి): శ్రీవారి సేవలో భారత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ తరించారు. ఆదివారం ఉదయం సరిగ్గా 6.25 నిమిషాలకు …