సీమాంధ్ర

సీతంపాలెంలో విషజ్వరాలు ప్రబలి 30 మందికి అస్వస్థత

విశాఖ: నక్కపల్లి మండలం సీతంపాలెంలో విషజ్వరాలు ప్రబలి 30 మంది అస్వస్థతకు గూరయ్యారు

మంచివారు రాజకీయల్లోకి రాలేకపోతున్నారు

విజయనగరం :నిజాయితీ పరులు నెగ్గాలంటే ఎన్నికల్లో సంస్కరణలు అవసమని ల్‌క్‌సత్తా అధినేత జయప్రకాశ్‌ నారాచణ అన్నారు. కనీసం రూ.5కోట్లు లేకపోతె అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేని పరిస్థితి …

యూనిఫారం వేససుకురాలేదని విద్యార్థులను చావబాదిన ప్రధానోపాధ్యాయుడు

తెనాలి :పాఠశాలకు యూనిఫారం వేససుకురాలేదన్న కారణంతో 9న తరగతి చదువుతున్నషేక్‌ సాదద్‌లను తెనాలి కోగంటి శివయ్య మున్సిపల్‌ హైస్కూల్‌ ప్రదానోపాధ్యాయులు ప్రసన్నాంజనేయులు చావబాదారు.కేబుల్‌ వైరుతో విద్యార్ధులను రక్తం …

లాం గ్రామంలో రోడ్డు ప్రమాదం-నలుగురి మృతి

గుంటూరు : తాడికొండ మండలం లాం గ్రామ సమీపంలో ఫోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది ఆర్టీసీ బస్సు లారీని ఢీకొన్న ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు …

మచిలిపట్నం పోలీసుస్టేసన్‌ ముందు పేలుడు

కృష్ణా: జిల్లాలోని మచిలీపట్నంలోని పోలీస్‌స్టేషన్‌ ముందు పేలుడు సంబవించింది. దీంతో కిలోమీటరు మేరా శబ్ధం వినిపించింది. సమీపంలోని తితిదే కల్యాణమండపం ప్రహారి గోడ కూలిపోయింది.

శ్రీవారి సన్నిధిలో రాష్ట్రపతి

ఘనంగా స్వాగతం పలికిన గవర్నర్‌, సీఎం తిరుమల, సెప్టెంబర్‌ 9 (జనంసాక్షి): శ్రీవారి సేవలో భారత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ తరించారు. ఆదివారం ఉదయం సరిగ్గా 6.25 నిమిషాలకు …

నిప్పులు చిమ్ముతూ నింగిలోకి

పీఎస్‌ఎల్‌వీసీ -21 విజయవంతం ఇస్రో వందో ప్రయోగాన్ని వీక్షించిన ప్రధాని శాస్త్రవేత్తలను అభినందించిన మన్మోహన్‌ నెల్లూరు, సెప్టెంబర్‌ 9 (జనంసాక్షి): అత్యంత ప్రతిష్టాత్మకమైన పిఎస్‌ఎల్‌వీ-సీ21 ప్రయోగాన్ని భారత …

ప్రధాని మన్మోహన్‌కు ఘనస్వాగతం

నెల్లూరు, సెప్టెంబర్‌8(జనంసాక్షి): ఇస్రో చేపట్టనున్న వందో ప్రయోగాన్ని వీక్షించేందుకు ప్రధాని మన్మోహన్‌ శనివారం నెల్లూరు జిల్లా శ్రీహరికోటకు చేరుకున్నారు. శనివారం సాయంత్రం ఆయన ప్రత్యేక విమానంలో చెన్నై …

స్థిరంగా కోనసాగుతున్న అల్పపీడన ద్రోణి

విశాఖ: ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంద్ర మీదుగా ఏర్పడిన అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతుంది దీనికి తోడు కోస్తాంధ్రపై దట్టమైన మేఘాలు అవరించి ఉన్నాయి …

నేడు రాష్ట్రానికి రానున్న ప్రధాని మన్మోహన్‌

శ్రీహరికోట: పీఎస్‌ఎల్‌వీ-సి21 వీక్షణకు ఈరోజు షార్‌కు ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ వస్తున్నారు. ఇది వ్దఓ మిషన్‌ కావటంతో ఇస్రో చైర్మన్‌ ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ వస్తున్నారు