సీమాంధ్ర

నిప్పులు చిమ్ముతూ నింగిలోకి

పీఎస్‌ఎల్‌వీసీ -21 విజయవంతం ఇస్రో వందో ప్రయోగాన్ని వీక్షించిన ప్రధాని శాస్త్రవేత్తలను అభినందించిన మన్మోహన్‌ నెల్లూరు, సెప్టెంబర్‌ 9 (జనంసాక్షి): అత్యంత ప్రతిష్టాత్మకమైన పిఎస్‌ఎల్‌వీ-సీ21 ప్రయోగాన్ని భారత …

ప్రధాని మన్మోహన్‌కు ఘనస్వాగతం

నెల్లూరు, సెప్టెంబర్‌8(జనంసాక్షి): ఇస్రో చేపట్టనున్న వందో ప్రయోగాన్ని వీక్షించేందుకు ప్రధాని మన్మోహన్‌ శనివారం నెల్లూరు జిల్లా శ్రీహరికోటకు చేరుకున్నారు. శనివారం సాయంత్రం ఆయన ప్రత్యేక విమానంలో చెన్నై …

స్థిరంగా కోనసాగుతున్న అల్పపీడన ద్రోణి

విశాఖ: ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంద్ర మీదుగా ఏర్పడిన అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతుంది దీనికి తోడు కోస్తాంధ్రపై దట్టమైన మేఘాలు అవరించి ఉన్నాయి …

నేడు రాష్ట్రానికి రానున్న ప్రధాని మన్మోహన్‌

శ్రీహరికోట: పీఎస్‌ఎల్‌వీ-సి21 వీక్షణకు ఈరోజు షార్‌కు ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ వస్తున్నారు. ఇది వ్దఓ మిషన్‌ కావటంతో ఇస్రో చైర్మన్‌ ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ వస్తున్నారు

లేపాక్షీ ఉత్సవాలు ప్రారంభం

అనంతరం: పట్టణంలో లేపాక్షి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి రఘువీరారెడ్డి ఈ ఉత్సవాలను ప్రారంభించారు నంది విగ్రహం నుంచి పాఠశాల విద్యార్థులు, కళాకారుల ర్యాలీని అయన …

మంత్రి బాలరాజుకు గల్లాకు మధ్య మాటల వివాదం

విశాఖపట్నం: రోబోశాండ్‌ వర్క్‌షాపులో విశాఖలో కృత్రిమ ఇసుక తయారీపై జరుగుతున్న సమావేశంలో ఇసుక మాఫియా ఆగడాలపై మంత్రి బాలరాజు గనులశాఖ మంత్రి గల్లా అరుణకు ఫిర్యాదు చేశారు. …

విద్యుత్‌ కోతలకు నిరసనగా ఈపీడీసీఎల్‌ కార్యాలయాన్ని ముట్టడించిన టీడీపీ

విశాఖపట్నం: రాష్ట్రంలో విద్యుత్‌ కోతలకు నిరసనగా ఈపీడీసీఎల్‌ కార్యాలయాన్ని టీడీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ముట్టడించారు. ప్రభుత్వానికి వ్యతిరేఖంగా నినాదాలు చేశారు. విద్యుత్‌ కోతలనుంచి రాష్ట్రన్ని కాపాడాలని ప్రభుత్వాన్ని …

ప్రస్తుత రాజకీయాలకు నేను సరిపోను – రాయపాటి

గుంటూరు: తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌ పదవి రాకపోవడంతో తీవ్ర నిరాశలో ఉన్న గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు మరోసారి ప్రస్తుత రాజకీయల పట్ల తన అసంతృప్తి …

తేదేపా నేతలను అడ్డుకున్న పోలీసులు

గుంటూరు: తెనాలిలో రాష్ట్ర పురపాలక శాఖామంత్రి మహీదర్‌రెడ్డి బస చేసిన ట్రావెల్స్‌ బంగ్లాను తేదేపా నేతలు ముట్టడించడం ఉద్రిక్తతకు దారి తీసింది. తెనాలిలో కూరగాయల మార్కెట్‌ ప్రారంభకార్యక్రమానికి …

జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఐరన్‌ మాత్రాలు వికటించి విద్యార్థికి అస్వస్థత

గుంటూరు: కారంపూడి ఆరోగ్య కేంద్రం పరిధిలోని జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాలలో గురువారం ఐరన్‌ మాత్రలను విద్యార్థులకు పంపిణీ చేశారు. ఆ మాత్రలు మింగిన 7వ తరగతి విద్యార్థి …