పెనుబల్లి, డిసెంబర్ 14(జనం సాక్షి) పెనుబల్లి శ్రీకోదండరామాలయంలొ డిసెంబర్ 17 నుండి ధనుర్మాస పూజా కార్యక్రమాలు జరుగుతాయని ఆలయ అర్చకులు తెలిపారు, ఈ నెల 16 నుండి ప్రారంభమగు ధనుర్మాసం సందర్బంగా ప్రతీరోజు తిరువారదన కైంకర్యములు డిసెంబర్ 17 నుండి జనవరి 14 వరకు ఆలయంలొ రోజు ఉదయము గం.5:30నిలకు తిరుప్పావై సేవా, శ్రీగోదారంగనాథ అష్టోతరములు, మహామంగళారతి పాశురవిన్నపం జరుగును కావున భక్తాదులందరు రోజు ఆలయంకు విచ్చేసి తీర్థగోష్ఠిలొపాల్గొని స్వామి వారి అమ్మవారి కృపాకటాక్షాలు పొం దాలని శ్రీకోదండరామాలయం అర్చకులు కోరారు.
Other News
- కొన్నే బీడీ కాలనీ పట్టా భూముల్లో ఇళ్ల ను నిర్మించాలి
- మొక్కజొన్న పంటలను పరిశీలించిన అదనపు కలెక్టర్
- విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్ లు మరియు పెన్నులు పంపిణీ
- విద్యార్థులే ఉపాద్యాయులు అయిన వేళవిద్యార్థులే ఉపాద్యాయులు అయిన వేళ
- మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం
- నాయకులురాయికోటి నర్సిములు ను సన్మానించిన యువ నాయకులు
- పేపర్ లీకేజీ పై కేటి అర్ ను బర్తర్ఫ్ చెయ్యాలి పేపర్ లీకేజీ పై కేటి అర్ ను బర్తర్ఫ్ చెయ్యాలి రాష్ట్ర ఒ బిసి మోర్చ
- మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే మాణిక్ రావు
- చారిత్రాత్మకమైన జీవో నెంబర్ 11 ప్రభుత్వ ఉద్యోగస్తులతో సమానంగా పేస్కేలుచారిత్రాత్మకమైన
- ఉగాది సందర్భంగా భీమన్న ఆలయం వద్ద అన్నదాన