దోమ గ్రామపంచాయతీ లో రాఖీ ఉత్సవాలు

share on facebook
దోమ, జనం సాక్షి.
దోమ మండల పరిధిలోని గొడుగోనిపల్లి గ్రామంలో ఇన్నాళ్ళు బియ్యం కోట లేక దోర్నాల్ పల్లి వెళ్లి ఇబ్బంది పడుతు తెచ్చుకునివారు..MLA మహేష్ రెడ్డి గారి సహకారంతో ఇప్పుడు  గొడుగోనిపల్లి లో సర్పంచ్ అమృతమ్మా ఆంజనేయులు గారు మరియు డీలర్ శంకర్ గారి ఆధ్వర్యంలో పునః ప్రారంభం  చేయడం జరిగింది. పునఃప్రారంభం కావడంతో గ్రామ  ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు మరియు గ్రామ పెద్దలు గోపాల్ యాదయ్య శ్రీనివాస బాల్ రెడ్డి భీమయ్య రాంచెంద్రయ్యా రాములు వెంకటయ్య అంజీలయ్య అంజిలమ్మ తదితరులు పాల్గొన్నారు
 

Other News

Comments are closed.