నేడు హె.బి.కాలనీలో ఫ్రీడమ్ ర్యాలీ

share on facebook
నాచారం(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకల్లో  భాగంగా నేడు ఉదయం 10.30  గంటల కు ఫస్ట్ ఫేస్ ప్లే గ్రౌండ్ నుండి ఫ్రీడమ్ ర్యాలీ మొదలౌతుందని కావున హెచ్ బి కాలనీ డివిజన్ ప్రజలు, విద్యార్థులు, యువకులు, మహిళలు , సంక్షేమ సంఘాల సభ్యులు, , వివిధ సామాజిక వర్గాల సభ్యులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు భాగస్వామ్యులు కావలని కార్పొరేటర్ ప్రభుదాస్ కోరారు.
 

Other News

Comments are closed.