– అదరగొట్టిన భారత్ – బంతితో అక్షర్.. బ్యాటుతో రోహిత్ మెరుపులు అహ్మదాబాద్,ఫిబ్రవరి 24(జనంసాక్షి): మొతెరాలో టీమ్ఇండియా అద్భుతం చేసింది. గులాబి బంతితో మాయ చేసింది. అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్లో అదరగొట్టింది. డే/నైట్ టెస్టు తొలిరోజే మ్యాచ్పై పట్టు బిగించేసింది. ఇంగ్లాండ్ను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టేసింది. మధ్యాహ్నం బ్యాటింగ్ ఆరంభించిన ఆంగ్లేయులను అక్షర్ (6/38), … వివరాలు
తొలి టీ20 మ్యాచ్కు బౌల్ట్ దూరం!
కైస్ట్ర్ చర్చ్,నవంబర్13(జనంసాక్షి): స్వదేశంలో వెస్టిండీస్తో జరిగే టీ20 సిరీస్కు న్యూజిలాండ్ స్పీడ్స్టర్ ట్రెంట్ బౌల్ట్ దూరంకానున్నాడు. నవంబర్ 27 నుంచి ఆతిథ్య కివీస్, విండీస్ మధ్య టీ20 సిరీస్ ఆరంభంకానుంది. ఐపీఎల్లో ఆడిన కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్, లాకీ ఫర్గుసన్, మిచెల్ సాంట్నర్, జివ్మిూ నీషమ్, టిమ్ సీఫర్ట్, బౌల్ట్ స్వదేశానికి తిరిగి వచ్చారు. … వివరాలు
ఆ ఆరుగురు బ్యాట్స్మెన్ ది బెస్ట్: ఆకాశ్ చోప్రా
న్యూఢిల్లీ,నవంబర్13(జనంసాక్షి): ఐపీఎల్ 2020 సీజన్లో అద్భుత ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లతో బెస్ట్ ఎలెవన్ టీమ్ ఎంపిక చేసిన టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా.. తాజాగా ది బెస్ట్ బ్యాట్స్మెన్ ఎవరో చెప్పాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా ఈ సీజన్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన 6 బ్యాట్స్మెన్ను ఎంపిక చేశాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. … వివరాలు
ఢిల్లీ క్యాపిటల్స్ చేసిన ఆ 3 తప్పులు
అందు వల్లే ఐపీఎల్ 2020 ఫైనల్స్లో ఓడిపోయారు..!! న్యూఢిల్లీ,నవంబర్13(జనంసాక్షి): ఎంతో ఉత్కంఠతో జరిగిన ఐపిఎల్ 2020 ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన ఈ మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది.ఫైనల్ మ్యాచ్లో టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో … వివరాలు
ప్లే ఆఫ్స్ చేరకపోవడం ఇదే తొలిసారి
హైదరాబాద్,నవంబర్13(జనంసాక్షి): ఏటా ఘనంగా నిర్వహించే టీ20 మెగా క్రికెట్ లీగ్లో చెన్నై సూపర్ కింగ్స్ ఇలా ప్లేఆఫ్స్కు చేరకపోవడం ఇదే తొలిసారి. 2016, 2017 సీజన్లు మినహాయిస్తే.. మిగతా పది సీజన్లలోనూ చెన్నై అదరగొట్టింది. ప్రతిసారి ప్లేఆఫ్స్, సెవిూస్ లేదా ఫైనల్స్ చేరిన ఏకైక జట్టుగా నిలిచింది. మరీ ముఖ్యంగా 2010, 2011, 2018 సీజన్లలో … వివరాలు
టీ20 ప్రపంచకప్కు కౌంట్డౌన్ షురూ
దుబాయ్,నవంబర్13(జనంసాక్షి): భారత్లో వచ్చే ఏడాది నిర్వహించనున్న టీ20 ప్రపంచకప్కు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కౌంట్డౌన్ ఆరంభించింది. 16 జట్లు పాల్గొనే ఈ మెగా టోర్నీ ట్రోఫీని గురువారం దుబాయ్లో ఆవిష్కరించింది. ఈ కార్యక్రమంలో ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మను సాహ్ని, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జై షా పాల్గొన్నారు. 2021 సెప్టెంబరున్ఖవంబరుల్లో … వివరాలు
పరిస్థితి ఇలానే ఉంటే ఒలింపిక్స్ రద్దు చేస్తాం
` టోక్యో గేమ్స్ 2020 ప్రెసిడెంట్ యోషిరో మోరీ టోక్యో,ఏప్రిల్ 28(జనంసాక్షి): వచ్చే ఏడాదికల్లా కరోనా వైరస్ నియంత్రణలోకి రాకపోతే, వాయిదా పడిన ఒలింపిక్స్ను పూర్తిగా రద్దు చేస్తామని టోక్యో గేమ్స్ 2020 ప్రెసిడెంట్ యోషిరో మోరీ స్పష్టంచేశారు. ఈ ఏడాది జులైలో ప్రారంభంకావాల్సిన టోక్యో ఒలింపిక్స్ కరోనా దెబ్బతో వచ్చే ఏడాదికి … వివరాలు
టోక్యో ఒలింపిక్స్కు మేము రాము
తేల్చి చెప్పేసిన ఆస్టేల్రియా అథ్లెట్స్ ఆరోగ్యం ముఖ్యమని వెల్లడి సిడ్నీ,మార్చి23(జనం సాక్షి ): ముందస్తు షెడ్యూల్ ప్రకారం జూలైలో జరగాల్సిన ఉన్న టోక్యో ఒలింపిక్స్ వాయిదా తప్పేలా కనబడుటం లేదు. ఈ మెగా ఈవెంట్ను తాత్కాలికంగా రద్దు చేసి మళ్లీ రీషెడ్యూల్ చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే తాము ఒలింపిక్స్కు రావడం లేదని కెనడా తేల్చిచెప్పగా, … వివరాలు
కనికాకపూర్ బస చేసిన హోటల్లోనే సఫారీ క్రికెటర్లు
కరోనా వ్యాప్తితో క్రికెటర్ల ఆందోళన న్యూఢల్లీి,మార్చి23(జనం సాక్షి ): మూడు మ్యాచ్ వన్డే సిరీస్ కోసం ఇటీవ సౌతాఫ్రికా క్రికెట్ జట్టు భారత్కు వచ్చిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడం కోసం భారత్, సౌతాఫ్రికా వన్డే సిరీస్ను బీసీసీఐ రద్దు చేసింది. ఐతే బాలీవుడ్ సింగర్ కనికాకపూర్ బస చేసిన హోటల్లోనే సఫారీ క్రికెటర్లు … వివరాలు
ధాటిగా ఆడుతున్న భారత్ ఓపెనర్లు
అర్థశతకాలతో రాణించిన రాహుల్, రోహిత్ విశాఖపట్టణం,డిసెంబర్18(జనంసాక్షి): విశాఖ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో భారత ఓపెనర్లు బ్యాటింగ్తో అలరిస్తున్నారు. పటిష్ఠ విండీస్ బౌలింగ్ను ధాటిగా ఎదుర్కొంటూ జట్టుకు మంచి శుభారంభం అందించారు. ఈ క్రమంలోనే ఓపెనింగ్ జోడీ అర్ధశతకాలు పూర్తి చేసుకుంది. మొదటి నుంచి కాస్త వేగంగా ఆడుతున్న కేఎల్ రాహుల్ 46 బంతుల్లో హాఫ్సెంచరీ … వివరాలు