దోమ మండల పరిధిలోని దోర్నాల్ పల్లి తండాకు చెందిన భీమ్ల నాయక్ మరణించడం జరిగింది ఈ విషయం తండా వాసుల ద్వార తెలుసుకున్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్ శ్రీ బుయ్యనీ మనోహర్ రెడ్డి అంత్యక్రియల కోసం తన అనుచరులతో 5000 రూపాయల ఆర్థిక సహాయం మృతుని కుటుంబ సభ్యులకు అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో దోర్నాల్ పల్లి గ్రామ ఉప సర్పంచ్ అనిల్ కుమార్,మాజీ సర్పంచ్ వెంకన్న, వెంకట్ రెడ్డి, వస్య నాయక్, హరిచందర్, రవి చంద్ర నాయక్ తావుర్య నాయక్, గోపాల్, రాజు తండా వాసులు పాల్గొన్నారు
Other News
- కొన్నే బీడీ కాలనీ పట్టా భూముల్లో ఇళ్ల ను నిర్మించాలి
- మొక్కజొన్న పంటలను పరిశీలించిన అదనపు కలెక్టర్
- విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్ లు మరియు పెన్నులు పంపిణీ
- విద్యార్థులే ఉపాద్యాయులు అయిన వేళవిద్యార్థులే ఉపాద్యాయులు అయిన వేళ
- మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం
- నాయకులురాయికోటి నర్సిములు ను సన్మానించిన యువ నాయకులు
- పేపర్ లీకేజీ పై కేటి అర్ ను బర్తర్ఫ్ చెయ్యాలి పేపర్ లీకేజీ పై కేటి అర్ ను బర్తర్ఫ్ చెయ్యాలి రాష్ట్ర ఒ బిసి మోర్చ
- మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే మాణిక్ రావు
- చారిత్రాత్మకమైన జీవో నెంబర్ 11 ప్రభుత్వ ఉద్యోగస్తులతో సమానంగా పేస్కేలుచారిత్రాత్మకమైన
- ఉగాది సందర్భంగా భీమన్న ఆలయం వద్ద అన్నదాన