అగ్రిగోల్డ్ లో ఓ మంత్రికి ముడుపులు – దేవినేని..

తూర్పుగోదావరి : అగ్రిగోల్డ్ వ్యవహారంలో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ మంత్రికి రూ.20 కోట్లు అందాయని ఏపీ పీసీసీ ఉపాధ్యక్షుడు దేవినేని నెహ్రూ ఆరోపించారు.