ఆయిల్ ఫామ్ సాగుపై ప్రత్యేక దృష్టి సారించాలి.ఆయిల్ ఫామ్ సాగుపై ప్రత్యేక దృష్టి సారించాలి.ఎంపీడీఓ మారుతి,ఏఓ శ్రీనివాస్ రావు.
కోటగిరి డిసెంబర్ 2 జనం సాక్షి:-ఆయిల్ ఫామ్ సాగు ప్రోత్సహంపై ప్రత్యేక దృష్టి సారించాలని కోటగిరి మండల ఎంపీడీఓ మారుతి,ఏఓ శ్రీనివాస్ రావు పేర్కొన్నారు.శుక్రవారం రోజున మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఆయిల్ ఫామ్ మొక్కల పెంపకం గురించి ఎంపీడీఓ,ఏఓ ఆధ్వర్యంలో మండల కార్యదర్శులు,ఏఈఓలు,ఫీల్డ్ అసిస్టెంట్ లకు సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.మండలానికి 100 ఎకరాలు ఆయిల్ ఫామ్ మొక్కలు పెంపకంపై మండల రైతులకు గ్రామ సభ నిర్వహించి అవగాహన కల్పించాలని తెలిపారు.ప్రత్యామ్నాయంగా రైతులకు ఆయిల్ ఫామ్ పంటల సాగుపై మళ్లీంచేందుకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత మండల ఫీల్డ్ అసిస్టెంట్,కార్యదర్శులు,ఏఈఓ లపై ఎంతైనా ఉందని అన్నారు.ఈ సమావేశంలో కార్యదర్శులు, ఏఈఓలు,ఫీల్డ్ అసిస్టెంట్స్ పాల్గొన్నారు
ఆయిల్ ఫామ్ సాగుపై ప్రత్యేక దృష్టి సారించాలి
Other News
- బీఆర్ఎస్ తోనే దేశాభివృద్ధిబీఆర్ఎస్ తోనే దేశాభివృద్ధి: మహిపాల్ రెడ్డి, బిఆర్ఎస్ ఒమన్ అధ్యక్షుడు
- ప్రచారం ఫుల్! పనితనం నిల్!!ప్రచారం ఫుల్! పనితనం నిల్!!తూతూ మంత్రంగా సాగుతున్న మనఊరు మనబడి పనులు.ఎంపీటీసీ కొట్టం మనోహర్
- నూతన సచివాలయంలో అగ్నిప్రమాదాన్ని మాక్ డ్రిల్ పేరుతో మసిపూసిమారేడుకాయ చేసే ప్రయత్నం చేస్తున్నారు- మాజీ మంత్రి మాజీ మండలి ప్రతిపక్ష నేత మహమ్మద్ అలీ
- పెద్దగట్టు జాతరకు ఏర్పాట్లు పూర్తి: మంత్రి జగదీశ్ రెడ్డిపెద్దగట్టు జాతరకు ఏర్పాట్లు పూర్తి: మంత్రి జగదీశ్ రెడ్డి
- విద్యార్థులను అభినందించిన ప్రధానోపాధ్యాయులు.
- ఎమ్మెల్యేను సన్మానించిన సర్పంచ్ల ఫోరం
- గిరిజన ఉపాధ్యాయుల ధర్నాలకు టిపిటిఎఫ్ సంఘీభావం
- దేశం ఆశ్చర్యపోయేలా పురోగమిస్తున్న తెలంగాణ: గవర్నర్ తమిళిసైదేశం ఆశ్చర్యపోయేలా పురోగమిస్తున్న తెలంగాణ: గవర్నర్ తమిళిసై
- ఘనంగా ఇంద్రనీల్ జన్మదిన వేడుకలు..ఘనంగా ఇంద్రనీల్ జన్మదిన వేడుకలు..