ఈనెల 29న లోక్‌ అదాలత్‌

మహబూబునగర్‌: వివిధ కోర్టుల్లో 5ఏళ్లకు పైగా అపరిషృతంగా ఉన్న కేసుల పరిష్కారానికి ఈ నెల 29న ప్రత్యేక లోక్‌అదాలత్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.