ఎరువుల ధరలను తగ్గించాలని కలెక్టరేట్‌ ఎదుట బీజేపీ దీక్ష

కరీంనగర్‌: పెంచిన ఎరువుల ధరలను వెంటనే తగ్గించాలని బీజేపీ ఆధ్వర్యంలో ఈ రోజు కలెక్టరేట్‌ ఎదుట దీక్షకు దిగారు.