కోడంగళ్‌ మండలంలో కుంటలో పడి ఇరువురు మృతి

కోడంగళ్‌ : మండలంలోని ఎక్కచెరువు తాండాకు చెందిన శారదబాయి, హన్వీబాయిలు దుస్తులు ఉతికేందుకు వెళ్లి కుంటలో పడి చనిపోయారు.