గాలి బెయిల్‌ విషయంలో వాదనలు పూర్తి

హైదరాబాద్‌: గాలి జనార్దన్‌రెడ్డి బెయిల్‌ కేసులో సోమశేఖర్‌రెడ్డి, యాదగిరి బెయిల్‌ పిటిషన్లపై ఏసీబీ న్యాయస్థానంలో వాదనలు పూర్తయ్యాయి. అయితే న్యాయస్థానం నిర్ణయాన్ని ఈ నెల 6వ తేదీకి వాయిదా వేసింది.