జహీరాబాద్ ఆగస్టు 5 (జనంసాక్షి)
మొగుడంపల్లి మండలంలోని మన్నపుర్ గ్రామ సర్పంచ్ ఘనంగా గ్రామపంచాయతీలో జన్మదిన వేడుకలు జరిపారు.. ఈ సందర్భంగాహైదరాబాద్ ఈశ్వర్ రెడ్డి తన 35వ జన్మదిన శుభ సందర్బంగా తనుపదవిలో ఉన్నంత కాలం ఆడపిల్లల జాననాలను ప్రోత్సహిస్తూ గ్రామ పంచాయతీ పరిధిలోని పుట్టిన ప్రతి ఆడపిల్లకు మేనమామ కానుకగా సొంతంగా 5011 రూపాయలు, మరియు గ్రామం లోని ప్రతి ఆడపిల్ల వివాహానికి ఒక అన్నగా 5011రూపాయలను కానుకగా ఇవ్వడం జరుగుతుంది అని ప్రకటించడం జరిగింది.దింతో గ్రామం లోని ప్రజలు తమ సర్పంచ్ లో ఒక మేనమామ ను, అన్నను చూస్తున్నామని హర్షం వ్యక్తం చేశారు,గ్రామం లోని పెద్దలు,యువకులు తమ యువ సర్పంచ్ సామాజిక స్పృహ ను అభినందించారు, ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి వెంకటరెడ్డి గ్రామ వార్డు సభ్యులు, యువకులు తదితరులు పాల్గొన్నారు..
ఘనంగా మన్నపుర్ సర్పంచ్ హైదరాబాద్ ఈశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలు….
Other News
- మెరుగైన వైద్యం అందించడంలో ప్రభుత్వం విఫలం..:బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్
- ఆధ్యాత్మిక వికాసానికి నిలయాలు దేవాలయాలు హుస్నాబాద్ శాసనసభ్యులు వొడితల సతీష్ కుమార్ గారు.
- మహిళా రెజ్లర్ల పై లైంగిక దాడికి పాల్పడిన బిజెపి ఎంపీ బ్రిజ్ భూషణ్ కి మద్దతుగా ఉన్న కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం
- పేరుకే ప్రాథమిక వ్యవసాయ కేంద్రాలు డైరెక్టర్లు పట్టించుకోకపోతే రైతుల పరిస్థితి ఏమిటి.
- రాష్ట్ర దశాబ్ది వేడుకలు నిర్వహించాలి జిల్లా కలెక్టర్
- బండి కొమురయ్యకు పెన్షన్ మంజూరు పట్ల హర్షం
- సోమారపు ఆశయ్య కుటుంబానికి అండగా ఉంటాం
- సోమారపు ఆశయ్య కుటుంబానికి అండగా ఉంటాం
- పండుగ వాతావరణంలో వైభవోపేతంగా దశాబ్ది వేడుకల నిర్వహణ..... జిల్లా కలెక్టర్ శ్రీమతి షేక్ ఈ యాస్మిన్ భాష
- యేసు రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన దుబ్బాక కాంగ్రెస్ నాయకురాలు కత్తి కార్తీక గౌడ్