నవోదయ విద్యాలయ దరఖాస్తులకు అక్టోబర్‌ 1 గడువు

దంతాలపల్లి: జవహర్‌ నవోదయ విద్యాలయ ఎంపిక పరీక్షకు అర్హులైన విద్యార్థులకు అక్టోబర్‌ ఇకటిలోపు దరఖాస్తు చేసుకోవాలని ఎంఈవో బుచ్చయ్య తెలిపారు. 5వతరగతి విద్యార్థులు అర్హులన్నారు.