శాంతి భద్రత పరిరక్షణకు ప్రతిఒక్కరు కృషి చేయాలని మండల స్థానిక ఎస్ఐ సాయన్న అన్నారు.ఇటీవల నూతన బాధ్యతలు స్వీకరించిన ఎస్ఐ సాయన్న శుక్రవారం రోజున మండలంలోని బొందిడి గ్రామానికి సందర్శించిన సందర్భంలో సర్పంచ్ ఆడే అనిత జనార్ధన్ తోపాటు గ్రామస్తులు మర్యాద పూర్వకంగా కలిసి ఎస్ఐ సాయన్నకు శాలువతో సన్మానించారు.యువత చెడువ్యాసనాలకు దూరంగా ఉండాలని ఎస్ఐ సూచించారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు నాయకులు జనార్ధన్ సుభాష్ కైలాష్ దూద్ రాం యువకులు తదితరులు పాల్గొన్నారు.
Other News
- బీఆర్ఎస్ తోనే దేశాభివృద్ధిబీఆర్ఎస్ తోనే దేశాభివృద్ధి: మహిపాల్ రెడ్డి, బిఆర్ఎస్ ఒమన్ అధ్యక్షుడు
- ప్రచారం ఫుల్! పనితనం నిల్!!ప్రచారం ఫుల్! పనితనం నిల్!!తూతూ మంత్రంగా సాగుతున్న మనఊరు మనబడి పనులు.ఎంపీటీసీ కొట్టం మనోహర్
- నూతన సచివాలయంలో అగ్నిప్రమాదాన్ని మాక్ డ్రిల్ పేరుతో మసిపూసిమారేడుకాయ చేసే ప్రయత్నం చేస్తున్నారు- మాజీ మంత్రి మాజీ మండలి ప్రతిపక్ష నేత మహమ్మద్ అలీ
- పెద్దగట్టు జాతరకు ఏర్పాట్లు పూర్తి: మంత్రి జగదీశ్ రెడ్డిపెద్దగట్టు జాతరకు ఏర్పాట్లు పూర్తి: మంత్రి జగదీశ్ రెడ్డి
- విద్యార్థులను అభినందించిన ప్రధానోపాధ్యాయులు.
- ఎమ్మెల్యేను సన్మానించిన సర్పంచ్ల ఫోరం
- గిరిజన ఉపాధ్యాయుల ధర్నాలకు టిపిటిఎఫ్ సంఘీభావం
- దేశం ఆశ్చర్యపోయేలా పురోగమిస్తున్న తెలంగాణ: గవర్నర్ తమిళిసైదేశం ఆశ్చర్యపోయేలా పురోగమిస్తున్న తెలంగాణ: గవర్నర్ తమిళిసై
- ఘనంగా ఇంద్రనీల్ జన్మదిన వేడుకలు..ఘనంగా ఇంద్రనీల్ జన్మదిన వేడుకలు..