మంత్రి పదవికి ఎస్‌ఎం కృష్ణ రాజీనామా

 

ఢిల్లీ: కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌ఎం.కృష్ణ మంత్రి పదవికి రాజీనామా చేశారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరగనున్న నేపథ్యంలో ఆయన రాజినామా చేసినట్లు సమాచారం.