మెట్‌పల్లిలో రాస్తారోకో

మెట్‌పల్లి: ఢిల్లీలో బీజేపీ నాయకులు ప్రధాని నివాస ముట్టడిని అడ్డుకోవడాన్ని నిరసిస్తూ మెట్‌పల్లిలో బీజేవైఎం ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు.