విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణ

ఆదిలాబాద్‌: ఆదిలాబాద్‌ జిల్లా బెల్లంపల్లిలోని సింగరేణి రీజయన్‌కు అధికారులు తాత్కాలికంగా విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించారు. ఆదిలాబాద్‌ నాటికి పూర్తి స్థాయిలో విద్యుత్‌ పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటామని వారు వెల్లడించారు. గురువారం సాయంత్రం నుంచి  ఈరీజియన్‌లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయిన సంగతి విదితమే