వుడా భూ కుంభకోణంలో ప్రాథమిక విచారణ: సీబీఐ జేడి

విశాఖపట్టణం: వుడా భూ కుంభకోణం కేసులో ప్రాథమిక విచారణ జరుగుతోందని సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ తెలిపారు. ఆయనిక్కడ విలేకరులతో మాట్లాడుతూ విశాఖ సీబీఐ కోర్టులో మౌళిక సదుపాయాలు, కేసులను సమీక్షించేందుకు ఇక్కడకు వచ్చానన్నారు.