వేంపేట పాఠశాలలో ఉపాధ్యాయులకు సన్మానం

మెట్‌పల్లి: మండలంలోని వేంపేట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాఉలను స్నేహాలయ ఫ్రేండ్ర్‌ యూత్‌, సేవా భారతి ఆధ్వర్యంలో సన్మానించారు.