నేడు విద్యుత్ అంతరాయం

బషీరాబాద్, సెప్టెంబర్ 07 (జనం సాక్షి) మండల పరిధిలో ఆదివారం రోజున ఉదయం 10గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల వరకు విద్యుత్ ఉప కేంద్రంలోని మరమ్మాతులు ఉన్నందున విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందనీ వినియోగదారులు సహకరించాలని విద్యుత్ శాఖ డి.ఈ వి.భానుప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు.