బిచ్కుంద డిసెంబర్ 13 (జనంసాక్షి) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని బిచ్కుంద మండలకేంద్రంలో గల మైనారిటీ షాది ఖానా కొరకు ఒక్క ఎకరం భూమి సర్వే నంబర్ 814/1 ఉంది. ఈ షాదీ ఖానా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కట్టడం జరిగింది. ప్రహారి గోడ లేకపోవుట వలన భూమిని అక్రమార్కులు అక్రమంగా కబ్జా చేస్తున్నారు. ఈ కబ్జా భూమిని పరిరక్షించాలని తెరాస సీనియర్ నాయకుడు అసద్ అలీ అధ్వర్యంలో ఎమ్మార్వోకు మెమోరండం ఇవ్వడం జరిగింది. సంబంధించిన అధికారులు వెంటనే స్పందించాలని జనం కోరుతున్నారు.
షాదిఖానా భూమి కబ్జా..ఫిర్యాదు చేసిన నాయకులు
Other News
- బీఆర్ఎస్ తోనే దేశాభివృద్ధిబీఆర్ఎస్ తోనే దేశాభివృద్ధి: మహిపాల్ రెడ్డి, బిఆర్ఎస్ ఒమన్ అధ్యక్షుడు
- ప్రచారం ఫుల్! పనితనం నిల్!!ప్రచారం ఫుల్! పనితనం నిల్!!తూతూ మంత్రంగా సాగుతున్న మనఊరు మనబడి పనులు.ఎంపీటీసీ కొట్టం మనోహర్
- నూతన సచివాలయంలో అగ్నిప్రమాదాన్ని మాక్ డ్రిల్ పేరుతో మసిపూసిమారేడుకాయ చేసే ప్రయత్నం చేస్తున్నారు- మాజీ మంత్రి మాజీ మండలి ప్రతిపక్ష నేత మహమ్మద్ అలీ
- పెద్దగట్టు జాతరకు ఏర్పాట్లు పూర్తి: మంత్రి జగదీశ్ రెడ్డిపెద్దగట్టు జాతరకు ఏర్పాట్లు పూర్తి: మంత్రి జగదీశ్ రెడ్డి
- విద్యార్థులను అభినందించిన ప్రధానోపాధ్యాయులు.
- ఎమ్మెల్యేను సన్మానించిన సర్పంచ్ల ఫోరం
- గిరిజన ఉపాధ్యాయుల ధర్నాలకు టిపిటిఎఫ్ సంఘీభావం
- దేశం ఆశ్చర్యపోయేలా పురోగమిస్తున్న తెలంగాణ: గవర్నర్ తమిళిసైదేశం ఆశ్చర్యపోయేలా పురోగమిస్తున్న తెలంగాణ: గవర్నర్ తమిళిసై
- ఘనంగా ఇంద్రనీల్ జన్మదిన వేడుకలు..ఘనంగా ఇంద్రనీల్ జన్మదిన వేడుకలు..