సాంకేతిక లోపంతో ఆగిన జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్‌

నెల్తూరు:సాంకేతిక లోపంతలెత్తడంతో  జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ నెల్లూరు జిల్లా కావలి-బిట్రగుంట మద్య ఆగిపోయింది.జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ గంటకు పైగా ఆగిపోవడంతో పలురైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది.