సీఎన్‌జీ ధర పెంపు

ఢిల్లీ:సిఎన్‌జీ ధరను రూ.2.90 పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఈ పెంపు అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానుంది.పెరిగిన ధర కేవలం ఢిల్లీకి మాత్రమే వర్తిస్తుంది.