అంబెద్కర్ విగ్రహ స్థాపన కమిటీ అధ్యక్షుడు పార్నందుల సురేష్

భీమదేవరపల్లి:అక్టోబర్
(29)జనం సాక్షి న్యూస్

అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపన కమిటీని మండలంలోని రత్నగిరి గ్రామంలో అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపన కమిటీని శనివారం అధ్యక్షులుగా పార్నందుల సురేష్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులు పార్నందుల సురేష్, గౌరవ అధ్యక్షులు చిట్టంపల్లి రమేష్,ఉపాధ్యక్షుడిగా పార్నందుల ఆనందం, చిట్టింపల్లి చిరంజీవి, గడిపి ఆదాం,ప్రధాన కార్యదర్శిగా పాట్నందుల కుమారస్వామి, కార్యదర్శులు చిట్టెంపల్లి స్వామి,ఆడెపు ప్రశాంత్, గడిపి సంపత్, మారపల్లి స్వామి,గొర్రె సుధాకర్, కోశాధికారిగా గడిపే అరుణ్ కుమార్, సాంస్కతిక కార్యదర్శి ఇల్లందుల మధుకర్, ఆర్గనైజింగ్ కార్యదర్శులు చిట్టెంపెల్లి తిరుపతి,పార్నందుల ప్రభాకర్,కార్యవర్గ సభ్యులుగా గడిపే బిక్షపతి, పార్నందుల లక్ష్మణ్ ,గడిపే పవన్, చిట్టెంపెల్లి సురేష్, గడిపే సురేష్ ,కొలుగూరి ఉదయ్, చిట్టెంపెల్లి సాయికిరణ్, చిట్టెంపెల్లి అనిల్,ఇల్లందుల రజనీకాంత్, ఎన్నకున్నట్లు తెలిపారు.