అంబేడ్కర్‌కు నివాళులర్పించిన రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి

cqj8bpi2
దిల్లీ: దిల్లీలోని పార్లమెంట్‌ ఆవరణలో అంబేడ్కర్‌ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ఉప రాష్ట్రపతి హమీద్‌ అన్సారీ, కేంద్ర ¬ం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు పాల్గొని అంబేడ్కర్‌ చిత్ర పటం వద్ద నివాళులర్పించారు.