అక్రమంగా తరలిస్తున్న బియ్యం పట్టుకున్న ఎస్సై

రాజంపేట్ మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో గుట్టు చప్పుడు కాకుండా పిడిఎస్ బియ్యం అక్రమ రవాణా జోరుగా సాగుతున్నాయి రేషన్ డీలర్లు బియ్యాన్ని వినియోగ దారులకు అమ్మగా వారు బోకల్రకు అమ్ముకుంటున్నారు దీంతో మరి కొందరు డీలర్ల పెద్ద పెద్ద బోకాలకు అమ్ముకుంటున్నారు రాత్రి వేళలో డీసీఎం టాటా ఏసీలపై దూర ప్రాంతాలకు తరలించి ఎక్కువగా రేట్లు అమ్ముకుంటున్నారు రాజంపేట్ మండలం తలమడ్ల శివారులో బుధవారం ఉదయం నాలుగు గంటల సమయంలో పెట్రోల్ విధిస్తున్న పోలీసులు తలమడ్ల గ్రామానికి చెందిన ఒక వ్యక్తి పిడిఎఫ్ బియ్యం తరలిస్తురాన్ని సమాచారం ఇవ్వగా రంగ భాస్కర్ గౌడ్ తండ్రి నర్సా గౌడ్ TS 12 U B 3930 డీసీఎం ఐచర్ వాహనంలో 23 క్వింటాళ్ల 90 కిలోలు బియ్యం 50 బస్తాలు పట్టుకున్నామని రాజంపేట్ ఎస్సై రాజు తెలిపారు నిందితుని పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అన్నారు