అనారోగ్యం బాధపడ్తున్న ప్రభాకర్ ని పరామర్శించిన

అలంపూర్ టీఆర్ఎస్ యువజన నాయకులు ఆర్. కిషోర్
మానవపాడు: సెప్టెంబర్ 23 (జనం సాక్షి) కర్నూల్ పట్టణంలోని మెడికవర్ హాస్పిటల్ లో ఇటిక్యాల మండలం పెద్దదిన్నె గ్రామానికి చెందిన ప్రభాకర్  అనారోగ్యం తో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి అక్కడి వైద్యులతో మాట్లాడి మెరుగైన చికిత్స అందించాలని చెప్పారు.
వీరి వెంట ఆనంద్ , వెంకట్రాములు,పవన్, విజయ్, హుస్సేన్, విజయ్ తదితరులు ఉన్నారు.